(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశంలో కార్ల మార్కెట్ మందగమనం ఇంకా అలానే ఉంది. అత్యధికంగా కార్లు ఉత్పత్తి చేసే మారుతి సంస్థ వరసగా ఎనిమిదవ నెల కార్ల ఉత్పత్తి తగ్గించింది. గత సంవత్సరం అక్టోబర్లో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటి వంద రోజుల్లో స్టాక్ మార్కెట్లల్లో మదుపరులు కోల్పోయిన డబ్బు ఎంతో తెలుసా. సుమారు 12.5 లక్షల కోట్ల రూపాయలు....
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి ఎన్నో అవకాశాలను కోల్పోతుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఆర్థిక మాంద్యం ఏర్పడిన సమయంలో ఏ దేశమైనా ఉద్దీపన...