ఈడీ దర్యాప్తు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి హైకోర్టులో లభించని ఊరట.. విచారణ జనవరి 5వ తేదీకి వాయిదా
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తును నిలుపుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈడీ విచారణపై మద్యంతర ఉత్తర్వులు...