ఈనాడుకు షాక్ ఇచ్చేలా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. పరువు నష్టం దావాకు ఉత్తర్వులు జారీ
ప్రముఖ దిన పత్రిక ఈనాడు విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శిపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేయడం, విస్తృతం తనిఖీలు ఒక పక్క జరుగుతుండగా, జగన్ సర్కార్ పై...