మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండేకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన ఆస్తులకు సంబంధించి శిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంలో...
Supreme Court: మహారాష్ట్ర శివసేన పంచాయతీపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఇటీవల ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల అధికారికంగా గుర్తించింది. పార్టీ...
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేకి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారంలో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే కు అనుకూలంగా తీర్పు వెలువరించింది సుప్రీం...
మహారాష్ట్రలోని శివసేన పంచాయతీకి సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే వర్గానికి సుప్రీంలో ఊరట లభించింది. శివసేన తిరుగుబాటు నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి...
మహారాష్ట్ర లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు పరిశీలించింది. ఈ సందర్భంలో మాజీ సీఎం, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలకు ఊరటనిస్తూ ఆదేశాలు ఇచ్చింది....
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ శిందే ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రేపు విశ్వాస పరీక్షలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉండగా, స్పీకర్ ఎన్నికలోనే తమ వర్గం బలం...
Uddhav Thackeray: గత కొద్ది రోజులుగా దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ సంక్షోభం (Political Crisis) నూతన ప్రభుత్వం ఏర్పాటుతో సమసిపోయింది. శివసేన (Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే...
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ (BJP) నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్...
Maharashtra Crisis: మహారాష్ట్రలో కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడనుంది. బలనిరూపణ అంశంపై నిన్న సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు తర్వాత కొద్ది నిమిషాల్లోనే ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే...
Breaking: మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే సర్కార్ బలపరీక్ష అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గవర్నర్ ఆదేశాల మేరకు రేపు బలపరీక్ష నిర్వహణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తిరుగుబాటు నేతలపై శివసేన శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేల ఆస్తులపై శివసైనికులు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే అయిదురు రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి...
Maharashtra: మహారాష్ట్రలో రాజకీయం కాకరేపుతోంది. శివసేన చీలికవర్గం నేత, మంత్రి ఏక్ నాథ్ శిందేకి క్రమంగా బలం మరింత పెరిగింది. తాజాగా శిందే శిబిరానికి చేరిన వారి సంఖ్య 50కి పెరిగినట్లు తెలుస్తొంది. వీరిలో...
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన రాజకీయ నేతల ఊహాగానాలకు భిన్నంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నది. శాసనసభాపక్ష నేతగా ఏక్నాధ్ షిండేని ఎన్నుకున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కుమారుడు అదిత్య ఠాక్రేని ఎన్నుకోనున్నారని వార్తలు వెలువడుతున్న...