యోగి ఆదిత్యనాథ్ పై సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు ఫరూఖాబాద్: కాంగ్రెస్ నాయకుల నోళ్లకు తాళాలు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయాన్ని కేంద్ర మాజీమంత్రి, సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ నిరూపించారు. తనను తాను...
మైన్ పురి: ములాయం సింగ్ యాదవ్ – మాయావతి.. యూపీ రాజకీయాల్లో ఇద్దరూ పాతికేళ్ల నుంచి బద్ధ శత్రువులు. అలాంటివాళ్లు ఇప్పుడు ఒకే వేదికపైకి వస్తున్నారు. అత్తా అల్లుళ్ల పొత్తు (మాయ-అఖిలేశ్) సత్ఫలితాలు ఇవ్వడంతో...
ఈసీకి ఆప్, కాంగ్రెస్ పార్టీల ఫిర్యాదు న్యూఢిల్లీ: ‘నమో టీవీ’పై కాంగ్రెస్, ఆప్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుచేశాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రసంగాలు, కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించిన విజయాలు ప్రసారం...
న్యూఢిల్లీ: ఒక్కసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైతే చాలు… ఇక ఆదాయానికి లోటుండదని అంటారు. ఆ సంగతేమో గానీ, దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరిలో అత్యధిక ఆదాయం ఉన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎంపీలకేనట. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానంతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచీ పోటీ చేయడం ఖరారైంది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ ఢిల్లీలో...
పణజి: గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారులు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి రాష్ట్రానికి, దేశానికి నిబద్ధులై ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన కుమారులు ఉత్పల్,...
లక్నో: యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమిని వదిలి వెళ్లిన నిషాద్ పార్టీ నేతలతో మాట్లాడేందుకు సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ నిరాకరించారు. 2018 ఉప ఎన్నికలలో గోరఖ్ పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థిని...
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న అనిల్ శర్మ.. తన సొంత కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేసేది లేదని చెప్పారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కుమారుడు...
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని మహాకూటమికి అప్పుడే బీటలు వారుతున్నాయి. ముందే సమాజ్ వాదీ పార్టీ – బహుజన సమాజ్ పార్టీ కూటమిలో కాంగ్రెస్ చేరలేదు. ఇప్పుడు ఆ కూటమిలో భాగస్వామి అయిన నిషాద్ పార్టీ...
రాయ్ బరేలి: అవసరమైతే తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా ఢీకొంటానని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సూచనప్రాయంగా చెప్పారు. తన తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలి నియోజకవర్గం నుంచి...
న్యూఢిల్లీ: మిషన్ శక్తి విజయవంతం అయ్యిందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా ప్రకటన చేయడంపై ఎన్నికల కమిషన్ శుక్రవారం ఒక తుది నిర్ణయం తీసుకోనుంది. అది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనా.. కాదా అనే...
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపించడంతో రాజకీయ పార్టీలన్నీ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇటీవలి కాలంలోనే ఫేస్ బుక్ లాంటి వాటిలో దాదాపు కోటిన్నర రూపాయలు పెట్టి రాజకీయాలు, ఇతర జాతీయ ప్రాధాన్యాంశాలకు సంబంధించిన ప్రకటనలు ఇచ్చారు....
మండ్య: కర్ణాటకలో కూడా రాజకీయం వెర్రితలలు వేస్తోంది. ఒకే పేరు ఉన్న అభ్యర్థులతో నామినేషన్లు వేయించడం ద్వారా ప్రత్యర్థుల విజయావకాశాలను దెబ్బ తీస్తున్నారు. మండ్య లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని హుమాయూన్ రోడ్డులో ఓ ప్రమాదం జరిగింది. రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ఓ దినపత్రిక యజమాని రాజేంద్ర వ్యాస్ ఆ ప్రమాదంలో గాయపడ్డారు. కొద్దిసేపటి తర్వాత అదే రోడ్డు మీదుగా...
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలలో ఎన్నారై ఓటర్లకు ఆన్ లైన్ ఓటింగ్ అందుబాటులోకి వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫేక్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. భారతీయ పాస్ పోర్టు కలిగిన ఎన్నారై ఓటర్లు ఎన్నికల...
బెంగళూరు: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దక్షిణ బెంగళూరు ఎంపీ టికెట్ పొందిన బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య మీదే ఇప్పుడు అందరి కళ్లు పడ్డాయి. 28 ఏళ్ల వయసులోనే అంత కీలక నియోజకవర్గంలో పోటీచేసే అవకాశం...
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన ఇస్లామాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతదేశంతో మరోసారి యుద్ధ వాతావరణం రావచ్చని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ గడ్డ మీద ఇక...
సోషల్ మీడియాలో రాజకీయ వ్యాఖ్యలు పుల్వామా ఉగ్రవాద దాడిపై ప్రశ్నలు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ పై ప్రశంసలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ టీచర్ల నిర్వాకం లక్నో: పాఠాలు చెప్పుకోవాల్సిన టీచర్లు సస్పెండై ఇంట్లో కూర్చున్నారు. ఉత్తర...
ప్రధాని మోదీపై అసదుద్దీన్ విమర్శలు హైదరాబాద్: పుల్వామా ఉగ్రవాద దాడి అంశంలో ప్రధాని మోదీని విమర్శించిన మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ఆయననే టార్గెట్ చేశారు. ముందుగా సోషల్ మీడియా ద్వారా...
ఓటర్లకు మురళీ మనోహర్ జోషి లేఖ బీజేపీ నాయకత్వం తీరుపై ఆగ్రహం న్యూఢిల్లీ: ఎన్నికల్లో తన పోటీకి పార్టీ నిరాకరించడంపై బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తీవ్రంగా మండిపడ్డారు. ఈసారి సార్వత్రిక...
న్యూఢిల్లీ: రాజకీయాల్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణం ఒకరిదైతే.. తమ్ముడి లాంటి నాయకుడిని ఆశీర్వదించాలనేది మరొకరి ఆకాంక్ష. బీజేపీ ప్రధాన కార్యాలయంలో కనిపించిన ఈ దృశ్యం పలువురు నెటిజన్ల మనసు దోచుకుంది. కేంద్ర...
జోరుగా శశి థరూర్ ఎన్నికల ప్రచారం పిలవని పెళ్లికి వెళ్లి.. అక్కడ పలకరింపు రోడ్డు పక్కన ఆటో డ్రైవర్లతో ‘చాయ’ సేవనం తిరువనంతపురం: ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నాయకులు వేసే వేషాలు అన్నీ ఇన్నీ...
దర్శక నిర్మాతలకు ఈసీ నోటీసులు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాకు మరో ఆటంకం వచ్చి పడింది. ఎన్నికల కమిషన్ ఈ సినిమా దర్శక నిర్మాతలకు నోటీసులిచ్చింది....