NewsOrbit

Tag : election commision

తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KTR: మంత్రి కేటిఆర్ కు నోటీసులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

sharma somaraju
KTR: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు దూకుడు పెంచాయి. ప్రధాన రాజకీయ పక్షాల నేతలు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే సందర్భంలో...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Supreme Court: ‘మహా’ శివసేన పంచాయతీ.. సుప్రీం కోర్టులో ఉద్దవ్ వర్గానికి లభించని ఊరట

sharma somaraju
Supreme Court:  మహారాష్ట్ర శివసేన పంచాయతీపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఇటీవల ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల అధికారికంగా గుర్తించింది. పార్టీ...
జాతీయం న్యూస్

Election commission: మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలకు నొచ్చుకున్న ఎన్నికల సంఘం ఏమి చేసిందంటే..!?

sharma somaraju
Election commission: దేశంలో కరోనా ఉధృతమవుతున్న తరుణంలో ఈసీ ఎన్నికల నిర్వహించడాన్ని తప్పుపడుతూ ఇటీవల మద్రాస్ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఎన్నికలు నిర్వహించిన అధికారులపై హత్యాభియోగాల కింద...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

madras High Court: ఎన్నికల సంఘంపై తమిళనాడు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
madras High Court: దేశంలో కరోనా వైరస్ రెండవ దశ ఉదృతమవుతున్న వేళ రాజకీయ పార్టీల ర్యాలీలకు ఎన్నికల సంఘం అనుమతులు ఇవ్వడంపై తమిళనాడు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

AP Police : పంచాయతీ కీ మేం రెడీ

Comrade CHE
AP Police : అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఆంధ్ర ప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలీసు శాఖ సర్వ సన్నద్ధం అయింది. ఎన్నడూ లేనట్లుగా ఈసారి పోలీసు సిబ్బందిని ఎక్కువగా గ్రామాల్లో నియమించనున్నారు. గ్రామీణ...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ పంతం × రాజ్యాంగం : గెలిచేది ఎవరో తెలుసు ప్రజాధనం వృథా తప్ప

Special Bureau
  రాజ్యాంగ బద్ద వ్యవస్థలు తమ పని తాము చేసుకుపోతాయి. వాటికీ తగిన అధికారాలను రాజ్యాంగం కల్పించింది. ఎవరు అధికారం లో ఉన్న లేకున్నా వాటి పని అవి చేసుకుంటూ వెళ్లిపోతాయి. స్వతంత్ర వ్యవస్థల...
టాప్ స్టోరీస్

ఆరు నెలలకే ముచ్చట తీరింది!

sharma somaraju
అమరావతి: ఎన్నికలకు ముందు వివాదాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రమణ్యంకు నేడు మరో వివాదం కారణంగా బదిలీ వేటు పడింది. ఎన్నికల సందర్భంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును సిఎస్...
టాప్ స్టోరీస్

మళ్లీ ఇవిఎంలపై దృష్టి!

Siva Prasad
న్యూ ఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అనంతరం ప్రతిపక్షాలు మళ్లీ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలపైనే దృష్టి సారించాయి. ఇవిఎంల విశ్వసనీయతను గట్టిగా ప్రశ్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఈ విషయమై ఎన్నికల కమిషన్‌ను...
టాప్ స్టోరీస్

ఆ జిల్లాలకు కోడ్ వర్తించదు!

Siva Prasad
న్యూఢిల్లీ: తుపాను వచ్చి ముంచితే కానీ కేంద్ర ఎన్నికల సంఘానికి కనువిప్పు కాలేదు. ప్రచండ తుపాను ఫోని వచ్చి పడుతోందని, దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందనీ నాలుగు రోజుల నుంచీ అందరూ మోగుతున్నప్పటికీ...
టాప్ స్టోరీస్

‘మోదీ ఉల్లంఘనలపై 6లోగా తేల్చండి’

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై ఈ నెల ఆరవ తేదీ లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపి...
రాజ‌కీయాలు

‘సిఎస్ సమీక్షలు విడ్డూరం’

sarath
అమరావతి: కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్‌) సమీక్ష నిర్వహించటం విడ్డూరంగా ఉందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్నికలకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే  ఎన్నికల సంఘం చూసుకోవాలి...
టాప్ స్టోరీస్

ఈసికి సుప్రీం కితాబు

sharma somaraju
ఢిల్లీ: రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచార సభల్లో చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సోమవారం కేసు విచారణ సమయంలో సుప్రీం ధర్మాసనం ఎన్నికల సంఘంకు...
టాప్ స్టోరీస్

ముమ్మాటికీ కోడ్ ఉల్లంఘనే!

Kamesh
మోదీ విజయానికి కళ్యాణ్ సింగ్ పిలుపు అది ఉల్లంఘనేనన్న ఎన్నికల కమిషన్ న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావాల్సిందేనంటూ రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఈసీ తప్పుబట్టింది. అది...
న్యూస్

బదిలీపై ఈసికి లేఖ

sarath
అమరావతి:  పోలీసు ఉన్నతాధికారుల బదిలీల వి‍షయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసి) తీరును తప్పుబడుతూ టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు ఈసికి లేఖ రాశారు. వైసిపి ఫిర్యాదుపై కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే 24 గంటల్లో...
న్యూస్

ఓటర్ల జాబితాపై సందేహాలు ఉన్నాయా

sharma somaraju
అమరావతి, జనవరి 18: ఓటర్ల జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్నా తెలియజేయాలని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వివిధ రాజకీయ పార్టీల నేతలను కోరారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఆయన శుక్రవారం అఖిలపక్ష సమావేశం...