NewsOrbit

Tag : election commission

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Loksabha Elections: ఏప్రిల్ 19 నుండి లోక్ సభ ఎన్నికల పోలింగ్ .. మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు

sharma somaraju
Loksabha Elections: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభ తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది....
ట్రెండింగ్ న్యూస్

Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల .. పోలింగ్ ఎప్పుడంటే ..?

sharma somaraju
Rajya Sabha Elections: దేశంలో త్వరలో ఖాళీ అవ్వనున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. ఫిబ్రవరి 8వ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Election Commission: ఏపీ అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై ఈసీ బృందం సమీక్ష

sharma somaraju
Election Commission: ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏడుగురు కేంద్ర ఎన్నికల అధికారుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. విజయవాడలోని నోవాటెల్ హోటల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Election 2024: జగన్ ఊహించినట్లుగానే .. ఏపీలో ఎన్నికలకు మూహూర్తం ఫిక్స్ ..ఢిల్లీ నుండి సంకేతాలు..?

sharma somaraju
AP Election 2024: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఊహించినట్లుగానే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కాస్త ముందుగా జరగనున్నాయి. అయిదు రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో ఎన్నికలకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS Vs Revanth Reddy: బీఆర్ఎస్ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి…ప్రచారం కి వెళ్లకుండా ఆపాలని ఈసీ ముందు విశ్వప్రయత్నం

sharma somaraju
BRS Vs Revanth Reddy: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి భగ్గుమంటోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో గతంలో కేసిఆర్ వాడిన భాషలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Assembly Elections Polling Updates: మిజోరాం, చత్తీస్‌గఢ్ లో కొనసాగుతున్న పోలింగ్ .. చత్తీస్ గఢ్ లో భద్రతా బలగాలపై నక్సల్స్ కాల్పులు

sharma somaraju
Assembly Elections Polling Updates: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. రెండు రాష్ట్రాలు మిజోరాం, చత్తీస్ గఢ్ లో ఇవేళ ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది....
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Assembly Elections Live: మొదలైన అసెంబ్లీ ఎలక్షన్స్…ఛత్తీస్‌గఢ్ మిజోరాం లోని మావోయిస్టు ప్రాంతాల్లో ఫేస్-1 మొదలు

Deepak Rajula
Assembly Elections Live: ఛత్తీస్‌గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 20 స్థానాలలో ఈ రోజు ఉదయం 7 నుండి ఓటింగ్ మొదలుఅయింది ఛత్తీస్‌గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ...
జాతీయం న్యూస్

Election Commission of India: మోగిన ఎన్నికల నగరా..  తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

sharma somaraju
Election Commission of India: కేంద్ర ఎన్నికల సంఘం అయిదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సీఈసీ రాజీవ్ కుమార్ షెడ్యుల్...
జాతీయం న్యూస్

Supreme Court: ఈసీ దిమ్మతిరిగేలా కీలక తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు

sharma somaraju
Supreme Court: ఇప్పటి వరకూ ఎన్నికల సంఘం నిర్ణయాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు అన్న భావన ఉండేది. ఎన్నికల సంఘం కూడా స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన సంస్థ కావడంతో తాము తీసుకునే నిర్ణయాలపై న్యాయస్థానాలు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

పరస్పర విమర్శలు .. బీజెేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈసీ నోటీసులు

sharma somaraju
హోరాహోరీగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకున్నాయి. దూషణల పర్వానికి దిగాయి. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలు ఎన్నికల సంఘానికి (ఈసీ)...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Election Commission: ఆ మూడు పార్టీలకు ఈసీ షాక్.. ఆప్ కు జాతీయ పార్టీ హోదా

sharma somaraju
Election Commission: దేశంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇదే క్రమంలో వివిధ రాష్ట్రాల్లో విస్తరిస్తూ ఓటింగ్ శాతం పెంచుకుంటున్న అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి జాతీయ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కర్ణాటకలో ఒకే దశలో ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..ఈ సారి ప్రత్యేకం ఏమిటంటే..?

sharma somaraju
కర్ణాటక రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రస్తుత శాసనసభ గడువు మే 24వ తేదీతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర...
న్యూస్

 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల చేసిన ఈసీ

sharma somaraju
ఏపి, తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహాలం నెలకొంది. స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 13న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: టీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చిన ఈసీ .. ఆ నేత ఎన్నికల ప్రచారంపై నిషేదం

sharma somaraju
Munugode Bypoll:  మునుగోడు ఉప ఎన్నికల ప్రచార పర్వం ఉదృతంగా జరుగుతున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఎన్నికల...
జాతీయం న్యూస్

Election Commission: రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

sharma somaraju
Election Commission: భారత ఉప రాష్టపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుండి ఈ నెల 29వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న నామినేషన్లు పరిశీలన...
జాతీయం న్యూస్

Rajya Sabha Elections: 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

sharma somaraju
Rajya Sabha Elections: ఏపి, తెలంగాణతో సహా 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 57 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు షెడ్యుల్ విడుదల చేసింది. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 24వ...
తెలంగాణ‌ న్యూస్

Rajya Sabha By election: తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ

sharma somaraju
Rajya Sabha By election: తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి నోటిఫికేష్ విడుదల అయ్యింది. నేటి నుండి...
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు గుడ్ న్యూస్ అందించిన ఎన్నికల సంఘం ..పార్టీకి అధికారిక గుర్తింపు..

sharma somaraju
YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ అందించింది. భారత ఎన్నికల సంఘం నుండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేడు అధికారిక గుర్తింపు లభించింది. పార్టీకి...
న్యూస్ రాజ‌కీయాలు

Ink: ఎన్నికల్లో వేసే సిరా గుర్తు గురించి ఈ విషయాలు తెలుసుకోండి!!

Kumar
Ink: సాధారణంగా ఓటు వేసాము  అని చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది ఎన్ని కల సిరా. భారత ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి ఓటు వేసేవారి  ఎడమ చేతి చూపుడు వేలికి ఎన్నికల సిరా  గుర్తు...
జాతీయం న్యూస్

Vote: మొదటసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారా?? ఈ విషయాలను తెలుసుకోండి!!

Kumar
Vote: కొత్తగా ఓటు హక్కు వచ్చినవాళ్లు  ఓటువేయడానికి వెళ్లాలంటే కొన్ని సందేహాలు కలుగుతాయి. కాబట్టి  ఓటేసేవాళ్లు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుని ఉంటే మంచిది. ఓటు హక్కు ,రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ...
న్యూస్ రాజ‌కీయాలు

Lokesh : వైసిపి దద్దమ్మ ల్లారా అంటూ లోకేష్ దారుణమైన కామెంట్స్..!!

sekhar
Lokesh : లోకేష్ Lokesh త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం అధికార పార్టీ వైసిపి ప్రతిపక్ష పార్టీ టిడిపి నువ్వానేనా అన్నట్టుగా ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉన్నాయి....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

GVMC Elections : కమీషనర్ బదిలీ వెనుక భారీ ప్రణాళిక..! ఎవరికి ఎవరి షాక్..!?

Muraliak
GVMC Elections :జీవిఎంసీ ఎలక్షన్ GVMC Elections  రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వానికి.. ఎన్నికల కమిషన్ కు మధ్య జరిగిన యుద్ధంలో ఎన్నికల కమీషన్ దే పైచేయి...
రాజ‌కీయాలు

YS Jagan : ఎన్నికలు ఆగేలా నిమ్మగడ్డపై అతిపెద్ద అస్త్రం వేయబోతున్న సీఎం జగన్..!!

Muraliak
YS Jagan : ఎన్నికలు ఆగేలా నిమ్మగడ్డపై సీఎం జగన్ YS Jagan అతిపెద్ద అస్త్రం వేయబోతున్నారు. ఇదేంటి.. ఓపక్క పంచాయతీ ఎన్నికలు జరిగిపోతున్నాయి.. ఇప్పటికే మొదటి దశ నామినేషన్ల దాఖలు కూడా జరిగిపోయింది....
న్యూస్

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలపై సుప్రీమ్ కీలక తీర్పు..!!

Vissu
    మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌కు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. స్టార్‌ ప్రచారకుడిగా ఆయన హోదాను ఎన్నికల సంఘం (ఈసీ) రద్దు చేయడంపై స్టే విధించింది. మధ్యప్రదేశ్‌ ఉప...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: తన కార్యాలయ వాస్తు మార్పులపై ఎంక్వయిరీకి ఆదేశించిన రమేష్ కుమార్

Vihari
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. రెండు రోజుల క్రితమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. అయితే ఇప్పుడు తన కార్యాలయంలో...
న్యూస్

బ్రేకింగ్: కరోనా వైరస్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ

Vihari
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా దేశంలో ఉంది. సామాజిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతిని శుభ్రం చేసుకోవడం, ముఖానికి మాస్క్ తగిలించుకోవడం వంటివి తప్పనిసరి. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా ముట్టుకున్నప్పుడు...
టాప్ స్టోరీస్

ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఢిల్లీ: ఏప్రిల్లో ముగియనున్న రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటంచింది. దేశ వ్యాప్తంగా మొత్తం...
టాప్ స్టోరీస్

ఢిల్లీ అసెంబ్లీ కౌంటింగ్ కు సర్వం సిద్ధం

sharma somaraju
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ఎన్నికల అధికారులు  సర్వం సిద్ధం చేశారు. మొత్తం 70 శాసనసభ స్థానాలకు సంబందించిన కౌంటింగ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఎనిమిది గంటలకు కౌంటింగ్...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ‘టాంపరింగ్’ టెన్షన్!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గణాంకాలను ఎన్నికల సంఘం వెంటనే విడుదల చేయక పోవడంతో ఈసీ తీరుపై పలువురు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందనే...
టాప్ స్టోరీస్

 ఆప్‌పై పోరుకు అతిరధ మహారధులు!

Siva Prasad
న్యూఢిల్లీ: కొరకరాని కొయ్యగా మారిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటమి రుచి చూపించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఢిల్లీ పీఠం కైవసం చేసుకునేందుకు బిజెపి సర్వశక్తులూ ఒడ్డుతోంది. బిజెపి గత ఎన్నికలలో...
టాప్ స్టోరీస్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఉన్న...
బిగ్ స్టోరీ

ఇవిఎంల గుట్టు ఇప్పుడన్నా తేలుతుందా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు (ఇవిఎంలు) నమ్మదగినవి కావన్న వాదన చాలామంది నోట వింటున్నాం. ఇవిఎంలను ఇప్పటికే కొందరు హ్యాక్ చేసి చూపించారు. పలువురు నిపుణులు సవాలు విసురుతున్నప్పటికీ భారత...
న్యూస్

ఝార్ఖండ్ లో రెండో విడత పోలింగ్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 20 అసెంబ్లీ స్థానాల్లో శనివారం పోలింగ్ జరుగుతోంది.  మొత్తం 260 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 18 అసెంబ్లీ స్థానాలకు...
టాప్ స్టోరీస్

బెంగాల్‌లో బైపోల్ వార్.. బీజేపీ నేతపై దాడి!

Mahesh
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మూడు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్న వేళ.. ఓ బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగింది. ఖరగ్‌పూర్‌ సదర్‌, కలియాగంజ్‌, కరీంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంపూర్‌ నియోజకవర్గం...
టాప్ స్టోరీస్

‘కారు’కు దడ పుట్టిస్తున్న ‘రోడ్ రోలర్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ టీఆర్‌ఎస్‌కే జై కొట్టాయి. అయితే, ఇప్పుడు గులాబీ పార్టీకి...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌ దంగల్.. పార్టీల్లో టెన్షన్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయాన్నే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నియోజవకర్గ పరిధిలోని ఏడు...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌లో గెలుపు అగ్ని పరీక్షే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్ ఉపఎన్నిక సోమవారం(అక్టోబర్ 21) జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఇక్కడ ఉప ఎన్నిక మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అధికార పార్టీ...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్ లో ఎవరి జెండా ఎగురుతుంది?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో తెరపడనుంది. ఈ ఉపఎన్నికలో గెలుపును అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్ నగర్‌లో ఎలాగైనా ఈసారి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మె సెగ.. కేసీఆర్ సభ రద్దు!

Mahesh
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో కేసీఆర్...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్ లో కేసీఆర్ సభ జరిగేనా ?

Mahesh
                                                 ...
టాప్ స్టోరీస్

హుజూర్‌ నగర్‌ ఉపఎన్నికపై సర్’పంచ్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి సర్పంచులు కూడా బరిలో దిగనున్నారు. దీంతో హుజూర్‌ నగర్‌ పై అందరి దృష్టి...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో ఉపఎన్నికలు వాయిదా!

Mahesh
న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలిపింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పిటిషన్​పై తీర్పు వచ్చే వరకు వాయిదా వేస్తామని...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్ దంగల్ పై పార్టీల ఫోకస్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలోని ప్రధాన పార్టీలన్ని హుజూర్‌నగర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వచ్చేనెల అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక...
టాప్ స్టోరీస్

‘మరో పుల్వామా దాడి జరిగితేనే బీజేపీ గెలుపు’! 

Mahesh
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్పీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే మరో పుల్వామా లాంటి ఘటనలు జరగాలని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంపై మహారాష్ట్ర...
టాప్ స్టోరీస్

వివిప్యాట్ లెక్కింపుపై రేపు నిర్ణయం!

Siva Prasad
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బిజిపికి అనుకూలంగా వచ్చిన మీద ప్రతిపక్షాలు ఇవిఎంలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌పై వత్తిడి పెంచాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ముందు వివిప్యాట్ స్లిప్పులు లెక్కించాలని, తర్వాతే ఇవిఎంల కౌటింగ్...
టాప్ స్టోరీస్

‘ఎన్నికల సంఘం భేష్’!

Kamesh
ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల విషయంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటే.. ఎన్నికల సంఘం భేషుగ్గా పనిచేసిందని, సార్వత్రిక...
టాప్ స్టోరీస్

సుప్రీం చెప్పాకే.. నా జోక్యం

Kamesh
ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా వెల్లడి న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ఉల్లంఘలనపై ఎంతకూ స్పందించరేమని సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసిన తర్వాతే తాను జోక్యం చేసుకున్నానని ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా అన్నారు. ఈ...
టాప్ స్టోరీస్

పునరాలోచనలో ఎన్నికల సంఘం

Kamesh
అశోక్ లావాసా చర్యతో ఈసీలో స్పందన క్లీన్ చిట్ ఇవ్వడంపై మరోసారి పరిశీలన న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో నీతి ఆయోగ్, ప్రధాని కార్యాలయాలకు క్లీన్ చిట్ ఇచ్చే విషయమై పునరాలోచించాలని ఎన్నికల...
టాప్ స్టోరీస్

పరిశీలకులను కాదని..

Kamesh
వెంటనే ప్రచారం ఆపేయాలన్న పరిశీలకులు ఒక రోజు గడువు పెంచిన ఎన్నికల సంఘం గురువారం రాత్రితో ముగిసిన బెంగాల్ ప్రచారం న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ అనంతరం...
టాప్ స్టోరీస్

మోదీ ముందు ఈసీ మోకరిల్లిందా?

Kamesh
మండిపడ్డ మమత, ప్రతిపక్ష నాయకులు బెంగాల్ ప్రచారం ముందే ఆపడంపై విమర్శ మమత అరాచకాలను గుర్తించే చర్యలన్న బీజేపీ న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో చెలరేగిన హింస...