న్యూఢిల్లీ: బీజేపీకి చెందిన నమోటీవీ కూడా తప్పనిసరిగా ప్రతి దశ పోలింగుకు 48 గంటల ముందు ‘ఎన్నికల మౌనం’ పాటించాల్సిందేనని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారికి తెలియజేసింది....
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ ముకుతాడు వేస్తోంది. పోలింగ్ రోజుకు 48 గంటల ముందు.. చిట్టచివరి నిమిషంలో మేనిఫెస్టోల విడుదల కుదరదని ఈసీ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎన్నికల నిబంధనావళిలో మార్పులు కూడా...