ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఓ జాతీయ ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అదే విధంగా జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న రాజకీయాల గురించి...
గత ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియను ఆ పార్టీ అధినేత చేపట్టారు. ముందుగా ఆయన రాయలసీమలోని నాలుగు జిల్లాలు పై దృష్టి కేంద్రీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఒకప్పుడు...
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును ఏకగ్రీవంగా ప్రకటించేశారు. ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేలు చాలా ముఖ్యమైన స్థానాల్లో నిలబడి కూడా చివరికి అడ్రస్ లేకుండా ఓడిపోయారు. ఇక ఏళ్ల తరబడి...
టిడిపి నేతలను వైసిపి అనవసరంగా పార్టీలోకి చేర్చుకుంటో౦దన అసమ్మతి అధికార పార్టీలో క్రమంగా ప్రబలుతోంది. వైసీపీ లో చేరుతున్న టిడిపి నేతల వల్ల అధికార పార్టీకి ఏ ఉపయోగం ఉండదని పైగా కొన్ని నష్టాలు...
అమరావతి విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయం బహిర్గతమైపోయింది.అమరావతిని పట్టుకు వేలాడితే పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోగలదన్న అంచనాకొచ్చిన చంద్రబాబు చాలా తెలివిగా రాజధాని విషయాన్ని రగ్గు కింద కింద...
తెలంగాణ రాజకీయాలలో ఎప్పటినుండో సీఎం కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి కట్ట పెట్టడం ఖాయమనే వార్తలు రావడం జరిగాయి. కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి మొత్తం బాధ్యత అంతా కేటీఆర్ కి అప్పజెప్పి… జాతీయ...
ఎన్నికలకు ముందు పులివెందులలో జరిగిన వైసిపి సీనియర్ పార్టీ నేత మరియు స్వయానా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి అయిన వైఎస్ వివేకా హత్య కేసుపై విచారణని సిబిఐ బృందం వేగవంతం...
ఆంధ్ర ప్రదేశ్లో ఇప్పట్లో వైసీపీకి,జగన్ కిఎదురు లేదని అనేక సర్వేల్లో తేలుతోంది. ఎప్పటికప్పుడు వైసీపీ గ్రాఫ్ పెరిగిపోతుంటే ప్రతిపక్షాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపిని పక్కన పెడితే మూడో ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న...
గత ఏడాది ఎన్నికల్లో పార్టీ డింకీలు కొట్టిన నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పసుపు పతాకను రెపరెపలాడించేందుకు అనేక రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో ఒక ఐడియా.. యువ...
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా దేశంలో ఉంది. సామాజిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతిని శుభ్రం చేసుకోవడం, ముఖానికి మాస్క్ తగిలించుకోవడం వంటివి తప్పనిసరి. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా ముట్టుకున్నప్పుడు...
సిపిఎస్ అనే సంస్థ ఇటీవల జగన్ ఏడాది పాలనపై నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాల్లో ఒకటి మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది.జగన్ ఎంత చితక బాదుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగానే ఉందని ఆ...
జగన్ తనదైన టీం సెట్ చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల మీద చూపుతోనే జగన్ తనదైన రాజకీయాన్ని చేస్తున్నారు. ఆయన 2024 నాటికి సీనియర్లకు ఎవరికీ టికెట్ ఇవ్వబోరని కూడా అంటున్నారు. అదే విధంగా పార్టీకి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గణాంకాలను ఎన్నికల సంఘం వెంటనే విడుదల చేయక పోవడంతో ఈసీ తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందనే...
న్యూఢిల్లీ : దేశ రాజధాని డిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న డిల్లీలో 1.47కోట్ల మంది...
న్యూఢిల్లీ: కొరకరాని కొయ్యగా మారిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఓటమి రుచి చూపించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఢిల్లీ పీఠం కైవసం చేసుకునేందుకు బిజెపి సర్వశక్తులూ ఒడ్డుతోంది. బిజెపి గత ఎన్నికలలో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉంది. గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాలను ముమ్మరం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడులతో బీజేపీ రాజకీయ లబ్ధిని పొందాలని భావిస్తోందా ? సైనికుల త్యాగాలను, వారి సాహసాలను కూడా ఎన్నికల్లో ఓట్లు...
కోల్కతా: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపిని ఘనవిజయం దారిలో నడిపించిన ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ కార్యస్థానం పశ్చిమ బెంగాల్కు మారుతున్నది. సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమ బెంగాల్లో బిజెపి పాగా వేయడంతో...
న్యూఢిల్లీ: టిడిపి ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలో ఎన్నికల కమిషన్ను కలిసి ఫారం 7 ద్వారా పెద్ద ఎత్తున ‘వోట్ల తొలగింపు కోసం జరిగిన కుట్ర’పై ఫిర్యాదు చేసింది. మంత్రులు కాలువ శ్రీనివాసులు, నక్కా...
సార్వత్రిక ఎన్నికలు అంతకంతకూ దగ్గరపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు అధికార పార్టీ టిడిపిని కలవర పరుస్తుంటే ప్రతిపక్ష పార్టీ వైసిపిలో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. ఎపి రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...
వైసిపి అధినేత జగన్ ప్రకటించిన బిసి డిక్లరేషన్ ఎపి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికలు అంతకంతకు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటు బ్యాంకులను కొల్లగొట్టేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తులకుపైఎత్తులు నేపథ్యంలో వైకాపా అధ్యక్షుడు...
ఈ కేంద్ర ప్రభుత్వం హయాంలో చివరిదైన 2019 బడ్జెట్ లో సైతం మరోసారి ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన అన్యాయమే జరిగింది. ఇలా బడ్జెట్ల లోనే కాకుండా అన్నిరకాల నిధుల కేటాయింపుల్లో కొత్త రాష్ట్రానికి ఏమాత్రం...
అమరావతి, జనవరి 23: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాత స్నేహాన్ని పునరుర్ధరించుకునేందుకు తెలుగుదేశం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తాజాగా జనసేన, టిడిపిల మధ్య పెద్దగా విభేదాలు లేవని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ చేసిన...
అమరావతి, జనవరి21: ఈనెల 30నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం ఆయన అధ్యక్షతన అమరావతిలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలకమైన...
హైదరాబాదు, జనవరి 21: తెలంగాణా రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ విధానంలో ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరి ఓటు...
విశాఖపట్నం, జనవరి12: పార్టీ మార్పు అంశంపై ఇప్పుడే వెల్లడించనని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు చెప్పారు. విశాఖపట్నంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ జన్మభూమిలో పాల్గొన్న ఏకైక ప్రతిపక్ష...
విశాఖపట్పం, జనవరి 11: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తో కలసి వామపక్ష పార్టీలు పోటీ చేయనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్...
‘బాబును ఇక జనం నమ్మరు’ ఇచ్ఛాపురం, జనవరి 9: రాష్ర్ట ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఇక నమ్మరని వైసిపి అధినేత వైఎస్ జగన్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం వద్ద పాదయాత్రను ముగించిన...
ముంబాయి, జనవరి 9: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టి 20 క్రికెట్ టోర్ని ఈ ఏడాది మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు...
చెన్నై, జనవరి 1: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువరూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 28వ తేదీ ఉపఎన్నిక నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత...
తెలంగాణా శాసనసభ ఎన్నికల ఫలితాల గురించి ఎదురుచూస్తున్నది ఒక్క తెలంగాణా రాష్ట్ర ప్రజలే కాదు. ఆంద్రప్రదేశ్లో కూడా ఈ ఫలితాలపై ఉత్కంఠ నెలకొని ఉంది. నిజానికి యావత్ భారతం రేపు రానున్న ఐదు రాష్ట్రాల...