ఏపీలోని వివిధ ప్రాంతాల్లో విద్యుతాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక రైతు, ఎలక్ట్రీషియన్. ఓ యువకుడు ఉన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలంలోని బిల్లపాడులో విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు....
Breaking: ఏపి – కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలంలో తీవ్ర విషాదకరమైన ఘటన జరిగింది. పంట కోతల కోసం వెళ్లిన కూలీలు విద్యుతాఘాతంతో దుర్మరణం చెందారు. ఈ ఘటనలో నలుగురు...
Electric Shock: సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు మహిళా వ్యవసాయ కూలీలు విద్యుత్ షాక్ తో సజీవ దహనం అయ్యారు. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోపై...
Tragedy: గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో గురువారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు సజీవంగా దహనం అయ్యారు. రేపల్లె మండలం లంకేవానిదిబ్బలో ఓ రొయ్యల చెరువు వద్ద...