ఎస్ ఇప్పుడు ఇదే చర్చ ఏలూరు జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను టెన్షన్ పెడుతోంది. ఏలూరు పార్లమెంటు సీటు తెలుగుదేశం పార్టీకి బలమైన సీటు. పైగా జనసేన – బీజేపీ...
YS Jagan: ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వ్యవసాయ పంటలు ముంపునకు గురి అయ్యాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో...
Eluru: ఏలూరు యాసిడ్ దాడి బాధితురాలు యడ్ల ఫ్రాంచిక (35) మృతి చెందింది. గత మంగళవారం ఏలూరులో ఆమె పై యాసిడ్ దాడి జరిగింది. విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో ఫ్రాంచిక చికిత్స పొందుతూ బుధవారం ఉదయం...
Eluru: ఏలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో యాసిడ్ తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో ఆమె చూపు కోల్పోయినట్లు తెలుస్తొంది. వివరాల్లోకి వెళితే.....
Eluru TDP: ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం స్థానం నుండి రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి మూడో సారి లోక్ సభలోకి అడుగు పెట్టాలని ఆశ పడుతున్నారు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు...
Eluru : సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే సామాన్యులు మొదలుకొని నేతలు, ప్రజా ప్రతినిధులు అందరూ ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతుంటారు. తమకు తెలిసిన, తమ పార్టీకి చెందిన అభ్యర్థుల గెలుపులో తమ భాగస్వామ్యం ఉండాలని...
Eluru Elections : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కార్పొరేషన్ ఎన్నికలను నిన్న నిలిపివేసిన హైకోర్టు… ఈ రోజు అనుమతించింది. ఏలూరులో ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కోర్టు ఈరోజు కొట్టేసింది....
Eluru :ఏలూరు Eluru మున్సిపల్ ఎన్నికలకు సరిగ్గా రెండు రోజుల సమయం ఉన్న ఈ సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలు నిలిపివేయాలంటూ సోమవారం రాష్ట్ర హైకోర్టు మధ్యంతర...
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ బీటెక్ చదువుతున్న విద్యార్థి కాలేజ్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తనెంతో కన్నీటి పర్యంతం...
ఏలూరులో వింత వ్యాధికి పురుగుమందుల అవశేషాలే కారణమని ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. గత కొన్ని రోజులుగా ఏలూరులో వింత వ్యాధి కలకలం...
రెండు వారాలు… ఏలూరు ఊపిరి బిగపట్టుకొని ఉన్న సమయం. వింత వ్యాధి ఏలూరును షాక్కు గురి చేసింది.తాజాగా దీనికి సంబంధించి కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్ నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. పురుగుమందుల...
చేపల వ్యాపారం మార్కెట్లోనే జరగాలి… లైవ్ ఫిష్ … ఫైవ్ ఫిష్ అని పిచ్చి పిచ్చి కథలు పడితే చేపలతొట్టెలో వేసి పిసికేస్తాం.. ఏందిరా చూస్తా ఉంటె వీధికో ఫిష్ మార్కెట్ చేస్తున్నారు.వచ్చి...
సరిగ్గా వారం రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరు నగరంలో ప్రజలు విరోచనాలు, వాంతులు తో పాటుగా ఫిట్స్ వచ్చి పడిపోవటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ప్రపంచాన్ని వణికించినట్లు చేసింది....
ఏలూరులో వింత వ్యాధి జనాలను ఓ రేంజ్లో షాక్కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో దాదాపు 600 మందికి పైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. చికిత్స అనంతరం వింత వ్యాధులకు...
ఏలూరు… ఇప్పుడు దేశవ్యాప్తంగా సుపరిచితం అయింది. వింత వ్యాధి ప్రబలి ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. మార్చి నుంచి కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఏలూరు ప్రజలు, ఇప్పుడు వింత వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో...
శాఖాహారమే అన్ని విధాలా మంచిదని అందరూ చెబుతుంటారు. కూరగాయలకు మించినవి లేవంటారు.కానీ ఏలూరును కమ్మేసిన వింతవ్యాధిలో బయటకొచ్చిన వాస్తవాలు విస్మయపరిచేవిగా ఉన్నాయి.పంటలపై పురుగు మందులు అధికంగా వాడటమే ఇంతమందిని ఆస్పత్రి పాలు చేసిందా..?పెస్టిసైడ్సే ముగ్గురి...
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయిందని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా ఈ మహమ్మారికి చెక్ పెట్టే రీతిలో ట్రీట్మెంట్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరులో వింత వ్యాధి వస్తుందని తనకి ఇన్ఫర్మేషన్ ఉందని...
పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరులో గత శనివారం నుండి వింత వ్యాధితో జనాలు ఆసుపత్రి పాలవడంతో ఏలూరు పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. కరోనా వైరస్ కంటే దారుణంగా మూడు రోజుల వ్యవధిలోనే...
గత శనివారం నుండి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణం లో ఓ వింతైన వ్యాధి వలన ప్రజలు కళ్ళు తిరిగి పడిపోవడం తో పాటు ఫీట్స్ తో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ...
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అంతు చిక్కని వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విపరీతంగా పెరుగుతున్న బాధితులతో ఏలూరు జిల్లా ఆసుపత్రి పడకలు నిండిపోయాయి. దీంతో ఆసుపత్రికి వస్తున్న బాధితుల...
అంతుచిక్కని వ్యాధి ఏలూరు నగరాన్ని బెంబేలెత్తిస్తోంది. ఎక్కడ ఉన్న వారు అక్కడే పడి పోతూ ఉండడంతో నగర వాసులు భయాందోళనలు గురవుతున్నారు. ఇప్పటికే ఈ వింత వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు సమీక్ష...
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ముఖ్యపట్టణం ని ఒక వింత వ్యాధి అతలాకుతలం చేస్తుంది. అది ఎందువల్ల వచ్చింది అన్నది ఎవరికి అర్థం కావటం లేదు. వ్యాధికి మూల కారణం తెలుసుకోవడానికి ఇప్పటికే కేంద్ర...
ప్రతి మనిషికి నిరూపించుకోవాల్సిన టైం ఒకటి వస్తుంది…. ఆ సమయంలో తనను తాను హీరోగా ప్రొజెక్ట్ చేసుకుంటే, ఖచ్చితంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి అందరితో శభాష్ అనిపించుకుంటేనే అతడి భవిష్యత్తు బంగారంలా ఉంటుంది…...
ఏలూరు అంతు చిక్కని వ్యాధి తీవ్రత అంతకంతకు పెరగటంతో ప్రజల్లో భయం నెలకొంది. కుటుంబాలకు కుటుంబాలు ఏలూరు వీడి వెళ్తున్నాయి. తమ బంధువులు ఇళ్లకు పిల్లలను తీసుకుని మరి తరలిపోతున్నారు. వ్యాధికి కారణాలు...
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు పట్టణ ప్రజలను అంతుచిక్కని వ్యాధి ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. మూర్చ, తల తిరగటం, నోట్లో నురగ వంటి లక్షణాలతో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు....
ఈ ఏడాది కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ వైరస్ కి సంబంధించిన వ్యాక్సిన్ రాకపోవటంతో భూమి మీద మానవ మనుగడ చాలా కష్టం అనే...
తెలియని ఆందోళన, భయాలతో ఉన్న ప్రస్తుత తరుణంలో ఒకేరకమైన లక్షణాల తో బాధపడే రోగం వస్తుందనే ఆలోచన సామూహికంగా ఉధృత మవుతుంది. కోవిడ్ భయాందోళనలు ఒకవైపు ప్రజలను పట్టి పీడిస్తున్న సమయంలో విపరీత భయాందోళనలు...
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు పట్టణ ప్రజలను ఓ అంతు పట్టని వ్యాధి ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 200 మందికి పైగా మూర్ఛ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో...
ఏలూరు లో నిన్ను ఎంత మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. వారిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు పరామర్శించనున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైసిపి అధినేత...
పశ్చిమ గోదావరి జిల్లా.. ముఖ్య పట్టణమైన ఏలూరు కు ఏదో అయింది… వరుసగా చిన్నపిల్లలు వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్న పడిపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది… మూర్చ వచ్చినట్లు కొట్టుకుంటూ కొట్టుకుంటూ మరి పడిపోతున్న...
పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం తువ్వచిలుక రాయుడుపాలెంలో ఘోరం జరిగింది. అభం శుభం తెలియని ఓ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం...
పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలలో పేరొందిన రాజకీయ కుటుంబం మాగంటి కుటుంబం. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కాంగ్రెస్ పార్టీలో కొన్ని దశాబ్దాల పాటు ఈ జిల్లాలో ప్రాతినిధ్యం వహించి…. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పదవులు...
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా అనే వైరస్ వణికిస్తోంది. సుమారుగా ఐదు నెలల నుంచి తెలుగు రాష్ట్రాలను, మన దేశాన్ని కూడా భయకంపితులను చేస్తోంది. గడపదాటనివ్వడం లేదు. స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదు. మూతితో మాట్లాడనివ్వడం...
తిరుమల శ్రీవారిని ఏడుకొండలూ ఎక్కి చూడలేకపోతేనేం.. స్వయంభువుగా ప్రత్యక్షమైన చిన్న తిరుపతి అయినా చూస్తే చాలు అనకుంటారు చాలామంది భక్తులు.పరమ పవిత్రమైన “ద్వారకా తిరుమల”ను దర్శించుకుంటుంటారు. అయితే ఆ క్షేత్ర విశేషాలు, పురాణగాథలను...
కరోనా కారణంగా సమాజంలో మానవతా విలువలు నశించిపోతున్నాయి. లేనిపోని భయాలతో ప్రజలు కరోనా వల్ల చనిపోయినవారి బంధువులను ఇబ్బంది పెడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కరోనా సోకి ఒక మహిళ చనిపోగా ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించే...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైసిపి పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు అధికారులపై కోపం వచ్చింది. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు గౌరవించకపోవడంతో డిడిఆర్సి సమావేశం నుండి ఆయన వాకౌట్ చేశారు....
అమరావతి: రాజధాని తరలింపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల ఫార్ములాలో ఎటువంటి మార్పు లేదన్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో...
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సుబ్బమ్మ దేవి స్కూల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.అక్రమ నిర్మాణాల కూల్చివేతకు నగర పాలక సంస్థ అధికారులు సిద్ధపడ్డారు. ఆపార్ట్మెంట్ నిర్మాణ స్థలం వద్ద ప్రహరీగోడను జెసిబితో...
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు చాలా రోజులుగా సాగుతున్నాయి. తాజాగా విజయవాడ సెంట్రల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ గాజువాక, అనంతపురం, తిరుపతి పరిశీలనలో...
ఏలూరు, ఫిబ్రవరి 17: వైసిపి అధికారంలోకి రాగానే బిసిల అభ్యున్నతికి ఎటా 15వేల కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయడం జరుగుతుందని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. వైసిపి ఆధ్వర్యంలో ఏలూరులో ఆదివారం...