NewsOrbit

Tag : employees

తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Lok sabha Election: కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన 106 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

sharma somaraju
Lok sabha Election: ఎన్నికల కోడ్ అమలు అవుతున్న సమయంలో రాజకీయ పార్టీల నేతలు ఏర్పాటు చేసే సమావేశాలకు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదు. దూరంగా ఉండాలి. ఒక వేళ ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ నేతలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఉగాది పండుగ వేళ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

sharma somaraju
ఉగాది పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో ప్రభుత్వ ఉద్యోగులు ఫ్లాట్ కొనుగోలు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఆ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

sharma somaraju
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యాశాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లు, పాఠశాల విద్యాశాఖలోని ఎడ్యుకేషన్ సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచే...
జాతీయం న్యూస్

ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. డీఏ 4 శాతం పెంపు

sharma somaraju
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు నరేంద్ర మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనున్నది. ప్రస్తుతం ఉన్న కరవు భత్యాన్ని (డీఏ) నాలుగు శాతం పెంచనున్నట్లు తెలుస్తున్నది. ఫలితంగా 38 శాతం ఉన్న కరవు భత్యం...
తెలంగాణ‌ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

sharma somaraju
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూలై 1 నుండి డీఏ చెల్లించనున్నట్లు...
న్యూస్

Self confidence: మీ లో ఆత్మ విశ్వాసం పెరగాలి అంటే రోజు అద్దం ముందు ఇలా చేయండి !!

siddhu
Self confidence:  1.  అద్దం ముందు నిలబడి  మీ లో ఉన్న  పాసిటివ్ విషయాలు చెప్పుకోండి.  ఎందుకంటే మనకి మనం ఎప్పుడూ పాజిటివ్ విషయాలు  చెప్పుకుంటూ ఉంటే  మన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.  అద్దం...
న్యూస్

Employees: ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు.. ఆ లిమిట్‌పై కీలక నిర్ణయం …!?

Deepak Rajula
Employees: ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్ 2022లో వేతన జీవులకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందా? అని అడిగితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులకు మెరుగైన పన్ను ప్రయోజనాలు...
న్యూస్

Free gifts: కష్టించి పనిచేసేవారికి తగిన గుర్తింపునిస్తున్న కంపెనీ! కార్లు, టూవీలర్లు, ఐఫోన్లు, ల్యాప్‌టాప్స్ బహుమానాలు!

Deepak Rajula
Free gifts: కార్పొరేట్ ఉద్యోగాలు గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదేమో. ముఖ్యంగా ఆ ఉద్యోగస్తులను అడిగితే వారి మాటల్లోనే చెబుతారు ఆ సినిమా కష్టాల గురించి. మన చుట్టూ వున్న దాదాపు 99...
న్యూస్

IT employees: IT ఉద్యోగులారా చింత వద్దు.. వచ్చే సంవత్సరం కూడా ఎంచక్కా ఇంటినుండి పని చేసుకోండి!

Deepak Rajula
IT employees: కరోనా కష్టకాలం తరువాత, మరీ ముఖ్యంగా ఈ IT ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం చిక్కింది. దాంతో ఇంటినుండి వారు తమ విధులు నిర్వహిస్తూ తమ కుటుంబానికి దగ్గరగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

PRC: కర్ర విరగలేదు – పాము చావలేదు..! గురువారం మరో సారి చర్చలు..!!

sharma somaraju
PRC: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చల అర్ధాంతరంగా ముగిసాయి. ఆరున్నర గంటలకు పైగా చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. దీంతో మరో సారి రేపు సమావేశం అవ్వాలని నిర్ణయించాయి. ఫిట్ మెంట్ 46 శాతం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..! నెలాఖరులోగా పీఆర్‌సీ..!!

sharma somaraju
AP Govt: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మూలంగా ప్రతి నెలా ఒకటవ తేదీన అందరు ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ బట్వాడా చేయలేని పరిస్థితి...
న్యూస్

BREAKING : 50వేల మందికి రాత్రికి రాత్రి గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్!

amrutha
BREAKING:50 వేల మంది ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు వైఎస్ జగన్ సర్కార్ రాత్రికి రాత్రే తీపి కబురు అందించింది. ఇప్పటికే ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ సర్కారు తాజాగా వారి...
న్యూస్

Breaking: ఏపీ ఉద్యోగులకు అలెర్ట్ …!

amrutha
Breaking: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏపీలోని స్కూళ్లు తెరుచుకున్నాయి. అన్ని సంస్థల ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లి పనులు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఏపీ సర్కార్...
న్యూస్

YS Jagan: ఆ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత..! ఈ నష్టాన్ని జగన్ పూడ్చుకోగలరా..!?

Srinivas Manem
YS Jagan: దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే అమలు చేస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని మించి ఆయన తనయుడు జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Government Employees: ఏపి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!!

sharma somaraju
AP Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) పెంచింది. ఉద్యోగులకు 3.144 శాతం మేర కరువు భత్యాన్ని...
ట్రెండింగ్ న్యూస్

Home Loan EMI: హౌసింగ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈఎంఐ భారాన్ని ఎలా తగ్గించుకోవచ్చంటే..!?

bharani jella
Home Loan EMI: ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు వారి స్థోమతను బట్టి బ్యాంకుల నుండి హౌసింగ్ లోన్ తీసుకుంటుంటారు. ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా ఇంటి తనఖా, భూమి తనఖాపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

vizag steel plant విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగబోదన్న కేంద్రం !ఏపీ ప్రభుత్వానికి సంబంధమే లేదని స్పష్టీకరణ!

Yandamuri
vizag steel plant విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడించింది. వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం...
ట్రెండింగ్ న్యూస్

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం చేస్తున్నారా? అయితే ఈ కొత్త రోగం మీకు రావడం ఖాయం!

Teja
క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసిన మహమ్మారి. ఈ వైర‌స్ రాక‌తో అన్ని మారిపోయాయి. జీవిన విధానం పూర్తిగా మారిపోయింది. ఏం చేయాల‌న్నా.. ఇంటికే ప‌రిమిత‌మై చేయాల్సి వ‌స్తోంది. కాదు కూడ‌దు అంటే క‌రోనా...
టాప్ స్టోరీస్ న్యూస్

కరోనా నేర్పిన కొత్త పాఠం.. కొత్త పాకం..!!

bharani jella
  కొత్త జీవన విధానాన్ని కరోనా లాక్ డౌన్ ఆవిష్కరించింది. ఇప్పుడు ఇళ్లల్లో సీన్ మారిపోయింది. నలభీములు గరిటె తిప్పుతున్నారు. ఉరుకులు, పరుగుల జీవితానికి కామా పెట్టించిన లాక్‌డౌన్‌ ప్రజల్లో కొత్త ఆలోచనలను, సృజనాత్మకతను...
ట్రెండింగ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

Teja
కరోనా వైరస్ కారణంగా అనేక రంగాలు కుదేలైన సంగతి తెలిసిందే. ఇప్పటికి కోవిడ్-19 ప్రభావం కొనసాగుతూనే ఉంది . లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ.. పలు రంగాలు మైనస్ వృద్ధిలోకి జారుకుంటున్నాయి. అలాంటి జాబితాలో...
న్యూస్

ఇది ఎప్పటికీ జగన్ మీద చెరిగిపోని ‘బ్యాడ్ రిమార్క్ ‘గా మిగిలిపోనున్నదా?

Yandamuri
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం ప్రధానంగా ప్రభుత్వ సర్వీసు పింఛనుదారులపై పడింది.ఉద్యోగస్థులకు ఏదో విధంగా జీతాలు ఇవ్వగలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం వరకు కూడా పింఛన్దారులకు పెన్షన్ చెల్లించలేదు.నిధులు...
న్యూస్

విజయసాయిరెడ్డి మెడకు చుట్టుకుంటున్న ‘భూదందా’ వివాదం !

Yandamuri
వైసిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ కి అతి సన్నిహితుడైన విజయసాయిరెడ్డి చుట్టూ భూవివాదాలు మూగుతున్నాయి. ముఖ్యంగా భూదందా ఆరోపణలతో  విజయసాయిరెడ్డి  సతమతమవుతున్నారు.భూ కబ్జా ఆరోపణ లతో ఇటీవల అరెస్టు అయిన వైసీపీ...
Featured న్యూస్

కరోనా కష్టం: పెరిగిన ఈపీఎఫ్ విత్ డ్రా.. ఎంతో తెలిస్తే షాకే..!

Muraliak
కరోనా సృష్టించిన విలయం చాలా మంది ఉద్యోగులు, చిరుద్యోగుల రోజువారీ జీవనంపై పెను ప్రభావం చూపింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితతుల్లో వారు తమ పొదుపు ఖాతాల్లోని నగదును వాడుకుంటున్నారు. ఇందులో EPF అకౌంట్...
న్యూస్

బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం

siddhu
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్త. ఈరోజు జీతాలు వచ్చే రోజు కావున అందరూ ఆశగా తమ తమ జీతాలు ఎప్పుడు పడతాయా అని ఎదురుచూస్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం...
న్యూస్

ఆ సాయినాధుడే వారిని ఆదుకోవాలి!

Yandamuri
కరోనా ప్రభావం ప్రముఖ దేవాలయాల పైన కూడా పడింది.ఫలితంగా సదరు దేవాలయాల ఆదాయం గణనీయంగా పడిపోయింది.ఈ కారణంగా దేవాలయాల ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది.ఏపీలోని తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత మహారాష్ట్రలోని...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జీతాల్లేవ్… అర్ధం చేసుకోండి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తెలుగు రాష్ర్టాల ఆర్థిక పరిస్థితిపైనా పడింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ర్టాలలోని ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాలలో కోత...
టాప్ స్టోరీస్

విధుల్లోకి చేరుతున్న ఆర్‌టిసి కార్మికులు:డిపోల వద్ద ఆనందహేల

sharma somaraju
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఎటువంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేరాలని పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలో ఉదయం నుండి కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. 55 రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతల నడుమ...
న్యూస్

అమరావతిలో ఉద్యోగులకు ఇళ్లు

sharma somaraju
అమరావతి, జనవరి 5: రాష్ట్ర ప్రగతి రధ చక్రాలు ప్రజలు, ఉద్యోగులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం జన్మభూమి కార్యక్రమాలపై కలెక్టర్‌లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేది ప్రజలు, ఉద్యోగులేనన్నారు. హైదరాబాదులో 30-40...
న్యూస్

సమ్మె సైరన్ మోగిస్తున్న ఆర్‌టీసీ కార్మిక సంఘాలు

sharma somaraju
విజయవాడ, డిసెంబర్ 31: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో వివిధ ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్‌లను నెరవేర్చుకునేందుకు తాపత్రయపడుతున్నయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెలలో...