ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యాశాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లు, పాఠశాల విద్యాశాఖలోని ఎడ్యుకేషన్ సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచే...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు నరేంద్ర మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనున్నది. ప్రస్తుతం ఉన్న కరవు భత్యాన్ని (డీఏ) నాలుగు శాతం పెంచనున్నట్లు తెలుస్తున్నది. ఫలితంగా 38 శాతం ఉన్న కరవు భత్యం...
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూలై 1 నుండి డీఏ చెల్లించనున్నట్లు...
Self confidence: 1. అద్దం ముందు నిలబడి మీ లో ఉన్న పాసిటివ్ విషయాలు చెప్పుకోండి. ఎందుకంటే మనకి మనం ఎప్పుడూ పాజిటివ్ విషయాలు చెప్పుకుంటూ ఉంటే మన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అద్దం...
Employees: ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్ 2022లో వేతన జీవులకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందా? అని అడిగితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులకు మెరుగైన పన్ను ప్రయోజనాలు...
Free gifts: కార్పొరేట్ ఉద్యోగాలు గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదేమో. ముఖ్యంగా ఆ ఉద్యోగస్తులను అడిగితే వారి మాటల్లోనే చెబుతారు ఆ సినిమా కష్టాల గురించి. మన చుట్టూ వున్న దాదాపు 99...
IT employees: కరోనా కష్టకాలం తరువాత, మరీ ముఖ్యంగా ఈ IT ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం చిక్కింది. దాంతో ఇంటినుండి వారు తమ విధులు నిర్వహిస్తూ తమ కుటుంబానికి దగ్గరగా...
PRC: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చల అర్ధాంతరంగా ముగిసాయి. ఆరున్నర గంటలకు పైగా చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. దీంతో మరో సారి రేపు సమావేశం అవ్వాలని నిర్ణయించాయి. ఫిట్ మెంట్ 46 శాతం...
AP Govt: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మూలంగా ప్రతి నెలా ఒకటవ తేదీన అందరు ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ బట్వాడా చేయలేని పరిస్థితి...
BREAKING:50 వేల మంది ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు వైఎస్ జగన్ సర్కార్ రాత్రికి రాత్రే తీపి కబురు అందించింది. ఇప్పటికే ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ సర్కారు తాజాగా వారి...
Breaking: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏపీలోని స్కూళ్లు తెరుచుకున్నాయి. అన్ని సంస్థల ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లి పనులు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఏపీ సర్కార్...
YS Jagan: దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే అమలు చేస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని మించి ఆయన తనయుడు జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమ...
AP Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్ లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) పెంచింది. ఉద్యోగులకు 3.144 శాతం మేర కరువు భత్యాన్ని...
Home Loan EMI: ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు వారి స్థోమతను బట్టి బ్యాంకుల నుండి హౌసింగ్ లోన్ తీసుకుంటుంటారు. ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా ఇంటి తనఖా, భూమి తనఖాపై...
vizag steel plant విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడించింది. వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం...
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి. ఈ వైరస్ రాకతో అన్ని మారిపోయాయి. జీవిన విధానం పూర్తిగా మారిపోయింది. ఏం చేయాలన్నా.. ఇంటికే పరిమితమై చేయాల్సి వస్తోంది. కాదు కూడదు అంటే కరోనా...
కొత్త జీవన విధానాన్ని కరోనా లాక్ డౌన్ ఆవిష్కరించింది. ఇప్పుడు ఇళ్లల్లో సీన్ మారిపోయింది. నలభీములు గరిటె తిప్పుతున్నారు. ఉరుకులు, పరుగుల జీవితానికి కామా పెట్టించిన లాక్డౌన్ ప్రజల్లో కొత్త ఆలోచనలను, సృజనాత్మకతను...
కరోనా వైరస్ కారణంగా అనేక రంగాలు కుదేలైన సంగతి తెలిసిందే. ఇప్పటికి కోవిడ్-19 ప్రభావం కొనసాగుతూనే ఉంది . లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ.. పలు రంగాలు మైనస్ వృద్ధిలోకి జారుకుంటున్నాయి. అలాంటి జాబితాలో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం ప్రధానంగా ప్రభుత్వ సర్వీసు పింఛనుదారులపై పడింది.ఉద్యోగస్థులకు ఏదో విధంగా జీతాలు ఇవ్వగలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం వరకు కూడా పింఛన్దారులకు పెన్షన్ చెల్లించలేదు.నిధులు...
వైసిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ కి అతి సన్నిహితుడైన విజయసాయిరెడ్డి చుట్టూ భూవివాదాలు మూగుతున్నాయి. ముఖ్యంగా భూదందా ఆరోపణలతో విజయసాయిరెడ్డి సతమతమవుతున్నారు.భూ కబ్జా ఆరోపణ లతో ఇటీవల అరెస్టు అయిన వైసీపీ...
కరోనా సృష్టించిన విలయం చాలా మంది ఉద్యోగులు, చిరుద్యోగుల రోజువారీ జీవనంపై పెను ప్రభావం చూపింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితతుల్లో వారు తమ పొదుపు ఖాతాల్లోని నగదును వాడుకుంటున్నారు. ఇందులో EPF అకౌంట్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు చేదు వార్త. ఈరోజు జీతాలు వచ్చే రోజు కావున అందరూ ఆశగా తమ తమ జీతాలు ఎప్పుడు పడతాయా అని ఎదురుచూస్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం...
కరోనా ప్రభావం ప్రముఖ దేవాలయాల పైన కూడా పడింది.ఫలితంగా సదరు దేవాలయాల ఆదాయం గణనీయంగా పడిపోయింది.ఈ కారణంగా దేవాలయాల ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది.ఏపీలోని తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత మహారాష్ట్రలోని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తెలుగు రాష్ర్టాల ఆర్థిక పరిస్థితిపైనా పడింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ర్టాలలోని ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాలలో కోత...
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఎటువంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేరాలని పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలో ఉదయం నుండి కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. 55 రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతల నడుమ...
అమరావతి, జనవరి 5: రాష్ట్ర ప్రగతి రధ చక్రాలు ప్రజలు, ఉద్యోగులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం జన్మభూమి కార్యక్రమాలపై కలెక్టర్లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేది ప్రజలు, ఉద్యోగులేనన్నారు. హైదరాబాదులో 30-40...
విజయవాడ, డిసెంబర్ 31: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో వివిధ ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు తాపత్రయపడుతున్నయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెలలో...