నిరుద్యోగులకు పీఎం మోడీ దీపావళి ధమాఖా.. 75వేల మందికి నియామక పత్రాలు అందజేత
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలోని వేలాది మంది నిరుద్యోగ యువతకు దీపావళి గిఫ్ట్ అందించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం పొందిన 75వేల మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందించారు...