NewsOrbit

Tag : english medium

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Minister Botsa Satyanarayana: విద్యాశాఖ మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల నేతల భేటీ .. ఆ విషయంపై పరిశీలిస్తామని హామీ

sharma somaraju
AP Minister Botsa Satyanarayana: ఏపి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతలు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా పాఠశాలల విలీనానికి సంబంధించిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Higher Education: ఏపి సర్కార్ మరో సంచలన నిర్ణయం..! అదేమిటంటే..?

sharma somaraju
Higher Education: విద్యావ్యవస్థలో ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాభోధనపైనే ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏపి డిగ్రీ కళాశాలలో తెలుగు మీడియం తెరమరుగు కాబోతోంది. ఇకపై అన్ని కళాశాలల్లోనూ...
న్యూస్ రాజ‌కీయాలు

ఇంగ్లీష్ మీడియం పై ఆర్ నారాయణ మూర్తి సినిమా..!!

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు విషయంలో ఆర్ నారాయణ మూర్తి మొదటి నుండి ప్రశంసిస్తూనే ఉన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో.. అదేవిధంగా రాష్ట్రంలో పేదలకు...
Featured న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీది ఉత్తుత్తి ప్రచారమే..! రెబల్ ఎంపీ తాజా బాంబు..!!

Special Bureau
  వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు  తన ఫందాలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా బుధవారం...
న్యూస్

ఇంప్రెస్ చేసిన జగన్ స్పీచ్ ! ఆ అంశమే అందులో కీలకం!

Yandamuri
మరుగున పడిపోయిన అంశంగా భావిస్తూ వచ్చిన ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ప్రస్తావించటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది! ప్రత్యేక హోదా విషయంలో వైయస్ జగన్ మోహన్...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఈగో టచ్ అయ్యిందిగా .. మోడీ మీద పోరాడతాడా ??

sekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యవస్థలు అడ్డు తగిలితే అదే రీతిలో న్యాయస్థానంలో పోరాడటానికి ఏమాత్రం వెనుకాడరు అని అందరికీ తెలుసు. ఈ రీతిలోనే జగన్...
బిగ్ స్టోరీ

జగన్ మరో ప్రతిష్ఠాత్మక నిర్ణయానికి కేంద్రం బ్రేకులు..!!

Special Bureau
కేంద్రంతోనూ జగన్ పోరాడక తప్పదా..సిద్దమేనా ? సీఎం జగన్ ముందున్న ప్రత్యామ్నాయాలేంటి…??   ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న నిర్ణయాల అమలుకు ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. పేదలకు ఇంటి స్థలాల విషయంలో ఇప్పటికే న్యాయస్థానాల్లో...
న్యూస్

ఆంగ్ల మాధ్యమంపై జివో జారీ

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు 2020–21 విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుప్రీం కోర్టు...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ప్చ్…! జగనూ మరో దారి చూడు…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) జగన్ సర్కారుకు కోర్టు వ్యాజ్యాలు కలిసి వచ్చినట్లు లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు విషయంలోనూ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుండి...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మీడియం బిల్లుకు ఏపి అసెంబ్లీ ఆమోదం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో నాల్గవ రోజైన గురువారం ఏడి ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదించింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు....
టాప్ స్టోరీస్

‘ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు ప్రింట్ చేయోద్దు’

sharma somaraju
అమరావతి: ప్రాధమిక పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జివోని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. బిజెపి నేత సురేష్ రాంభొట్ల, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ పిటిషన్‌లు వేశారు. జివో...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు బిల్లు సిద్ధం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం… దానికి చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై ప్రత్యేక బిల్లును రూపకల్పన చేసిన సర్కారు… సోమవారం లేదా మంగళవారం...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మాధ్యమంపై చర్చలో పేలిన మాటల తూటాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అసెంబ్లీలో ఇంగ్లీషు మీడియంపై జరుగుతున్న చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టడాన్ని ప్రశంసిస్తూ...
టాప్ స్టోరీస్

పవన్‌కు జనసేన ఎమ్మెల్యే రాపాక షాక్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో వైసిపి సర్కార్ ప్రవేశపెడుతున్న నిర్బంధ ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పక్క ఆందోళన నిర్వహిస్తుండగా ఆసెంబ్లీ సాక్షిగా ఆ పార్టీ...
Right Side Videos

‘అమ్మ భాషకు పవన్ ఒక్కడే కనిపించాడప్పా’

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) తెలుగుభాష ప్రాముఖ్యతను గురించి ప్రముఖ తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తన భావాలను పాట రూపంలో వినిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాతృభాషాభివృద్ధి ప్రస్తుతం...
న్యూస్

ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రికి పంపించారు. కారెం శివాజీని గత టిడిపి ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్‌గా...
టాప్ స్టోరీస్

‘ఇది భస్మాసురతత్వమే’

sharma somaraju
అమరావతి: తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపరు నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన భస్మాసురతత్వాన్ని సూచిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతూ,...
న్యూస్

‘ఏపిలో యధేచ్చగా మతమార్పిళ్లు’

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో యధేచ్చగా మత మార్పిళ్లు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మత మార్పిడులను ప్రోత్సహించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలను కూల్చివేసి, విగ్రహాలను తొలగిస్తున్నారని కన్నా విమర్శించారు. గత...
టాప్ స్టోరీస్

కేంద్రం దృష్టిని ఆకర్షించిన భాషా వివాదం

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న మాతృభాష ఉద్యమం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని పార్లమెంట్‌లో...
వ్యాఖ్య

మీడియం వివాదంలో మర్మం!

Siva Prasad
ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై ముందుకే నడవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రిమండలి సభ్యులు ఇంగ్లిష్ మీడియం నిర్ణయాన్ని విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడి చేస్తున్నారు....
టాప్ స్టోరీస్

‘ఆంగ్ల’ ప్రదేశ్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో ఎం ఎస్ 81 ప్రాథమిక విద్యాబోధనకు సంబంధించిన అనేక...
న్యూస్

ఆంగ్ల మాధ్యమంపై కన్నా సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
అమరావతి: జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తెలుగు మీడియం,ఇంగ్లీషు మీడియంకు...
న్యూస్

‘తొలి విడత 1నుండి 6 వరకే ఆంగ్ల మాధ్యమం’

sharma somaraju
అమరావతి: ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన విషయంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. తొలి దశలో ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి...
టాప్ స్టోరీస్

తెలుగు వద్దా?ఆంగ్లమే ముద్దా!?

sharma somaraju
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం  తీసుకుంటున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఎనిమిది తరగతుల బోధనను పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నట్లు...