పర్యావరణ పరిరక్షణకు కీలక నిర్ణయాన్ని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలంటే గుడ్డతో తయారు చేసినవే పెట్టాలని అన్నారు. విశాఖలో...