NewsOrbit

Tag : EO Dharma Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

SRIVARI TWIN BRAHMOTSAVAMS: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు .. కీలక నిర్ణయాలు వెల్లడించిన ఈఓ ధర్మారెడ్డి

sharma somaraju
SRIVARI TWIN BRAHMOTSAVAMS: అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జ‌రిగే రెండు బ్రహ్మోత్సవాలకు విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉంద‌ని, భ‌క్తుల సౌక‌ర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టీటీడీ ఈవో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి సారె సమర్పించిన టీటీడీ

sharma somaraju
తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో ఎవి ధ‌ర్మారెడ్డి బుధవారం సమర్పించారు. టీటీడీ ఆధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tirupati: దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

sharma somaraju
Tirupati: టీటీడీ నిర్మిస్తున్న శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తయారవుతుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి అన్నారు. అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనులను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

టీటీడీ ఈఓ(ఎఫ్ఎసి)గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ సింఘాల్ 

sharma somaraju
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓ ధర్మారెడ్డి కుమారుడి మరణంతో సెలవు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఈఓ ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ ఇవేళ శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

టీటీడీ ఇఓ ధర్మారెడ్డి ఇంట విషాదం … చికిత్స పొందుతూ కుమారుడు మృతి

sharma somaraju
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇఓ ధర్మారెడ్డి ఇంట విషాదం చోటుచేసుకుంది. చెన్నై కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన చంద్రమౌళి రెడ్డి (28) బుధవారం కన్నుమూశారు. ముంబైలో ఉద్యోగం చేస్తూ సివిల్స్ కు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సామాన్య భక్తులకు ఊరట కల్గించేలా టీటీడీ కీలక నిర్ణయాలు

sharma somaraju
సాధారణ భక్తులకు ఊరట కల్గించేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో వీవీఐపీ, వీఐపీలు వేకువ జామున శ్రీవారి దర్శనానికి అవకాశం లేదు. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని...