టీటీడీ ఈఓ(ఎఫ్ఎసి)గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓ ధర్మారెడ్డి కుమారుడి మరణంతో సెలవు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఈఓ ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ ఇవేళ శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని...