మన భోజనం చివరలో ఒక ముద్ద పెరుగన్నం తింటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని ఆయుర్వేదం చెబుతుంది. కాలం ఏదైనా సరే మన ఆహారంలో పెరుగు తప్పదు. మనలో చాలామందికి భోజనం చివరిలో పెరుగుతో...
మనలో చాలా మంది పండిన పండ్లను తినడానికి ఇష్టపడతారు. కాని కొన్ని పండ్ల ను పచ్చిగా ఉన్నపుడు తిన్న ఎక్కువ ప్రయోజనాలను ఇస్తాయి. ముఖ్యంగా పచ్చి బొప్పాయి లేదా ముడి బొప్పాయి ఉదర సంబంధిత...