రాజకీయాలుహైపవర్ కమిటీకి రాయలసీమ నేతల లేఖsharma somarajuJanuary 7, 2020January 7, 2020 by sharma somarajuJanuary 7, 2020January 7, 2020(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలు: ఏపి రాజధానిపై జిఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలను అధ్యయనం చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి గ్రేటర్ రాయలసీమ నేతలు మంగళవారం లేఖ రాశారు....