అడివిశేష్`ఎవరు` ఫస్ట్ లుక్ విడుదల
`క్షణం`, `అమీ తుమీ`, `గూఢచారి` వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివిశేష్ కథానాయకుడుగా రూపొందుతోన్న థ్రిల్లర్ `ఎవరు`. `బలుపు`, `ఊపిరి`, `క్షణం` వంటి సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా...