NewsOrbit

Tag : evm

న్యూస్

తాజా వార్త :ఈవిఎంలపై కూడా కరోనా ఎఫెక్ట్ !

Yandamuri
ఈవిఎంలు అనేక వివాదాలకు మూల బిందువులుగా ఇటీవల కాలంలో మారాయి. వీటిని హ్యాక్ చేయవచ్చునంటూ కొందరు సాంకేతిక నిపుణులు పవర్పాయింట్ డెమాన స్టేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పరాజయం పొందిన పార్టీలన్నీ ఈవీఎమ్ లను...
న్యూస్

పార్లమెంట్ సమావేశాల్లో ఈ సారి మార్పులు ఇలా..!!

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఈ నెల 14వ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా...
టాప్ స్టోరీస్

‘ఇవిఎంలపై వార్తలు ఆందోళనకరం’!

Siva Prasad
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ బ్రహ్మాండంగా నిర్వహించారని ఎన్నికల కమిషన్‌కు కితాబు ఇచ్చిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రోజు గడవకుండానే ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను టాంపరింగ్ చేస్తున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సంస్థ...
టాప్ స్టోరీస్

ఇవిఎంలతో పాత కథే!

Siva Prasad
న్యూస్ ఆర్బిట్ డెస్క్ సార్వత్రిక ఎన్నికల మూడవ దశ పోలింగ్‌లో కూడా ఇవిఎంలతో తిప్పలు తప్పడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్, బరేలీ, వోన్లా నియోజకవర్గాలలోని కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఇవిఎంలు మొరాయించినట్లు వార్తలు వచ్చాయి....
న్యూస్

ఓటింగ్‌లో చిత్రం : అభ్యర్థి పేరు పక్కన బటన్ మాయం

sharma somaraju
మద్రాస్: తమిళనాడులోని కడలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒక పోలింగ్ కేంద్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొనడంతో ఆ పోలింగ్ కేంద్రంలో ఎన్నికను వాయిదా వేశారు. పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు పక్కన ఓటు వేయడానికి...
సెటైర్ కార్నర్

చంద్రబాబుకు బీజేపీ మద్దతు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) ఢిల్లీ: దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారిన ఈవీఎంల రగడపై బీజేపీ స్పందించింది. ఈవీఎంల పనితీరుపై అవగాహన లేమి కారణంగానే విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని బీజేపీ వ్యాఖ్యానించింది. అసలు ఈవీఎంలు ఎలా...
టాప్ స్టోరీస్

ఎవరీ వేమూరు హరిప్రసాద్?

Siva Prasad
అమెరికాకు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త ఆల్డర్‌మాన్‌, నెదర్లాండ్స్‌లో ఇవిఎంల ఉపసంహరణకు ప్రధాన కారకుడైన గోంగ్రిప్‌తో హరిప్రసాద్ అమరావతి: ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌...
టాప్ స్టోరీస్

మొరాయిస్తున్న ఇవిఎంలు

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 11: రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా దాదాపు 30శాతం పోలింగ్ కేంద్రాల్లో ఇవిఎంలు మోరాయించడంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు....
టాప్ స్టోరీస్

‘లెక్కింపు పరిధి పెంచండి’

sharma somaraju
  ఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇవిఎం) వివిప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. కనీసం 50శాతం వివి ప్యాట్‌లను అయినా లెక్కించాలంటూ 21 రాజకీయ పక్షాలు దాఖలు చేసిన...
న్యూస్

వివి ప్యాట్ పిటిషన్‌పై 25న విచారణ

sarath
ఢిల్లీ:  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వివి ప్యాట్ స్లిప్పులను కూడా  లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 25 న పిటిషన్ పై సమగ్ర విచారణ జరుపుతామని...
టాప్ స్టోరీస్

ఈవీఎం అంటే ఎందుకు భయం?

sharma somaraju
విజయవాడ, డిసెంబర్ 21: భారత దేశంలో వివిధ రాజకీయ పక్షాలు ఏలక్ట్రానిక్ ఓటింగ్ (ఈవీఎం)ల ద్వారా ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నాయి. చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు వీటిపై ఏమీ మాట్లాడని వారు ప్రతిపక్షంగా ఉన్న...