NewsOrbit

Tag : ex central minister

న్యూస్ రాజ‌కీయాలు

తిరుపతి ఉప ఎన్నికల టీడీపీ ఎంపి అభ్యర్థిగా పనబాక

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) త్వరలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీడీపీ ముందుగా తమ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి టీడీపీ...
న్యూస్ రాజ‌కీయాలు

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కరోనా బారిన పడ్డారు. ఇటీవల చాలా మంది ప్రముఖులు, సెలబ్రిటీలు,...
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ ఇకలేరు

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి) బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ (82) నేడు కన్నుమూశారు. 2014లో ఇంట్లో కాలుజారి కింద పడటం వల్ల ఆయన మెదడుకు...
టాప్ స్టోరీస్

‘ఏపిలో శ్రీనగర్ పరిస్థితులు!’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును నిన్న రాత్రి అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్ గజపతిరాజు తప్పుబడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో రాజశేఖరరెడ్డి...
రాజ‌కీయాలు

మొఘలాయిలు, తుగ్లక్ పాలన ఆదర్శమా!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయనగరం: మూడు రాజధానుల ప్రకటన చేసి ఈ ప్రభుత్వం రాష్ట్రానికి ఎటు తీసుకెళ్లాలనుకొంటోందని టిడిపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి అశోక్‌గజపతిరాజు ప్రశ్నించారు. రాజధానుల ప్రకటనపై ఆయన...
టాప్ స్టోరీస్

చిదంబరం కోసం వేట

sharma somaraju
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణంలో అభియోగాలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కోసం సిబిఐ, ఇడి వేట మొదలుపెట్టాయి. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన తర్వాత...
టాప్ స్టోరీస్

ప్రముఖుల నివాళి

sharma somaraju
న్యూఢిల్లీ: మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ భౌతికకాయాన్ని బుధవారం పలువురు ప్రముఖులు నేతలు సందర్శించి నివాళులర్పించారు. ప్రధాన మంత్ర నరేంద్ర మోది, బిజెపి సీనియర్ నాయకుడు...
టాప్ స్టోరీస్

పల్లంరాజుకు పిసిసి బాధ్యతలు?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి ఎం పల్లంరాజును నియమించనున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడి ఎంపిక కోసం పలువురి పేర్లను పరిశీలించిన...