కుప్పంలో మాజీ ఎమ్మెల్సీ సహా పలువురు టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు
కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండల పోలీస్ స్టేషన్ లో పలువురు టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వైసీపీ కార్యకర్త గణేష్ ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు సహా...