EX MP Chinta Mohan: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతా మోహన్.. ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ముగ్గురు నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చింతా వ్యాఖ్యలు రాజకీయ...
Ex MP Chinta Mohan: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి 151 మందికి పైగా బలం ఉంది. మరో పక్క గతంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలను...
AP Congress: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పీకే (ప్రశాంత్ కిషోర్) వ్యూహ రచనలతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపిలో జాతీయ పార్టీ కాంగ్రెస్ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆ పార్టీకి నాయకత్వ లేమి స్పష్టంగా కనబడుతున్నది. రాజధాని తరలింపు అంశంపై అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున...
తిరుపతి: హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయనున్నారని తిరుపతి మాజీ ఎంపి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నుండి ఎపి రాజధాని మార్చనున్నారనీ, ఈ మేరకు తనకు కేంద్రం నుండి సమాచారం...