Covid 19: వాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా..మాజీ పీఎం మన్మోహన్ సింగ్కి కరోనా పాజిటివ్ నిర్ధారణ..!!
Covid 19: మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ నేడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది....