అమరావతి: విశాఖకు కార్యనిర్వాహక రాజధాని తరలించడం వెనుక అక్కడి భూములపై వైసిపి నేతల కన్ను ఉందని టిడిపి ఆరోపిస్తున్నది. విజయసాయి రెడ్డి ప్రభృతులు ముదే అక్కడ వేలాది ఎకరాల భూములు సేకరించారని టిడిపి నాయకులు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రాజధానిపై మాట్లాడని జగన్.. తొలిసారిగా అసెంబ్లీ...