NewsOrbit

Tag : expert committee

జాతీయం న్యూస్

హిండెన్ బర్గ్ వివాదంపై సుప్రీం కోర్టు తీసుకున్న కీలక నిర్ణయం ఇది .. స్వాగతించిన అదానీ

sharma somaraju
ఆదానీ – హిండెన్ బర్గ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు...
జాతీయం న్యూస్

ఆదానీ వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారణ .. కమిటీ ఏర్పాటుపై నిర్ణయాన్ని వ్యక్తం చేసిన కేంద్రం  

sharma somaraju
ఆదానీ – హిండెన్ బర్గ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఆదానీ వివాదంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా...
టాప్ స్టోరీస్

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై స్పీడ్ గన్స్!

Mahesh
హైదరాబాద్: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై రాకపోకలు శనివారం పునఃప్రారంభమయ్యాయి. నవంబర్ 23వ తేదీ రోజు జరిగిన కారు ప్రమాదం తర్వాత ఫ్లై ఓవర్‌ను అప్పట్లో అధికారులు మూసివేశారు. ప్రారంభమైన కొద్ది రోజులకే రెండు వరుస...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ చేతికి రాజధాని తుది నివేదిక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జీఎన్ రావు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి జగన్...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై నేడే తుది నివేదిక ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జీఎన్ రావు కమిటీ తన నివేదికను...
టాప్ స్టోరీస్

మరింత గందరగోళంలో అమరావతి!

sharma somaraju
అమరావతి:అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అన్న విషయంలో గందరగోళాన్ని ‌మంత్రి బొత్స శాయశక్తులా పెంచుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఫ్రభుత్వం భూసమీకరణ...
టాప్ స్టోరీస్

‘అమరావతి అడ్రసే టెంపరరీ!’

sharma somaraju
అమరావతి: రాజధానిగా అమరావతి అడ్రస్ తాత్కాలికమేనని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.   మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్సా రాజధాని అంశంపై మరో సారి బాంబ్ పేల్చారు. ప్రస్తుతం రాజధానికి...
టాప్ స్టోరీస్

రాజధానిపై జగన్ సర్కార్ ప్రజాభిప్రాయ సేకరణ

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని, ఇతర నిర్మాణ ప్రాజెక్టులపై ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలను పంపాలని నిపుణుల కమిటీ కోరింది. ప్రజలు సూచనలు, సలహాలను ఈమెయిల్, లేఖల  ద్వారా పంపాలని రిటైర్డ్ ఐఎఎస్ జిఎన్‌రావు నేతృత్వంలోని...