అమరావతి: జాతీయ మీడియాలో వస్తున్న వ్యతిరేక కథనాలతో ఇప్పటికే చికాకు పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి మరొక వ్యతిరేక కధనం వచ్చింది. అనంతపురం జిల్లాలో గత డిసెంబర్ లో ఉత్పత్తి ప్రారంభించిన’ కియా’ కార్ల కంపెనీ.....
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లారెన్స్ రోడ్డులోని షూ ఫ్యాక్టరీలో మంటలు అలుముకున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం.. పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చింది. ఘటనా స్థలికి చేరుకున్న...