మంత్రులతో మోదీ భేటీ
ఢిల్లీ, డిసెంబరు27: బిజెపిని మళ్ళీ అధికారం పీఠంలో కూర్చోబెట్టేందుకు రైతురుణమాఫీపైన ప్రధానమంత్రి మోదీ కసరత్తు ప్రారంభించారు. బుధవారం రాత్రి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్జైట్లీ, వ్యవసాయశాఖామంత్రి రాధామోహన్సింగ్, పార్టీ అధ్యక్షులు అమిత్షాలతో మోదీ రెండుగంటలకుపైగా...