NewsOrbit

Tag : farmers

న్యూస్ బిగ్ స్టోరీ

రాతన్నలూ…సాయిల్ హెల్త్ కార్డ్ సరిగ్గా వాడుతున్నారా…పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి! నేల ఆరోగ్య కార్డు పథకం!

VenkataSG
Soil Health Card: సాయిల్ హెల్త్ కార్డ్ లేదా నేల ఆరోగ్య కార్డు పథకం… రైతులు తమ కున్న పొలంలో రకరకాల పంటలు పండిస్తుంటారు. దిగుబడి బావుంటే ఆనందిస్తారు . కానీ పంట సరిగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

రైతులందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం జగన్

sharma somaraju
సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. దీనిలో భాగంగా రైతులకు ట్రాక్టర్ లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

sharma somaraju
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టుకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మరో సారి గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించి విమర్శించిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. ఇటీవల కాలంలో ఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ప్రారంభిస్తున్న సందర్భాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో గత ప్రభుత్వ నిర్వాకాన్ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: ఈ నెల 12 నుండి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ పరామర్శ, ఆర్ధిక సహాయం అందజేత

sharma somaraju
Pawan Kalyan: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఈ నెల 12వ తేదీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించి, లక్ష వంతున ఆర్ధిక సహాయం అందజేయనున్నారు. ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CRDA: హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఆర్డీఏలో కదలిక..అమరావతి రైతులకు లేఖలు

sharma somaraju
AP CRDA: అమరావతి రాజధాని అంశంపై ఇటీవల హైకోర్టు కీలక తీర్పు వెలువడించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో రైతులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: డీసీసీబీలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు.. ప్రజలకు గుడ్ న్యూస్‌..

sharma somaraju
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలతో రైతులకు గుడ్ న్యూస్ అందించినట్లు అవుతోంది. సహకార బ్యాంకుల ద్వారా వీలైనంద తక్కువ...
న్యూస్

Farmers Alert : రైతులకు ఓ అప్ డేట్.. ఇది పూర్తి చేస్తే గాని మీకు పీఎం కిసాన్ డబ్బులు రావు!

Deepak Rajula
Farmers Alert : రైతులకు అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం రైతుల మేలుకోసం అనేక పధకాలు ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యమైనదిగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ కింద అర్హత...
న్యూస్

Cm Jagan: ఏపీలో మళ్లీ భూ సేకరణ.. రైతులకు మరలా తిప్పలు తప్పవా?

Deepak Rajula
Cm Jagan: ఇటీవల టాలీవుడ్ బడా నటులతో AP CM జగన్ భేటీ అయిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపైన వారు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో AP...
న్యూస్

Modi offer: ప్రతీ సంవత్సరం అకౌంట్లలోకి రూ.12 వేలు.. పూర్తి వివరాలు మీకోసం…

Deepak Rajula
Modi offer : మరో రెండు వారాల్లో 2022 బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై చాలామంది ప్రజలకు భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రం 2022 బడ్జెట్‌లో అన్నదాతలపై వరాల జల్లు కురిపించే...
న్యూస్

Central government: ప్రజలకు కేంద్రం హెచ్చరిక! మీ ఫోన్ కి ఆ మెసేజ్ వస్తే పొరపాటున కూడా స్పందించకండి?

Deepak Rajula
Central government: సైబర్ నేరాల గురించి మనం ప్రతిరోజూ వింటూనే వున్నాం. ఏదో ఒకచోట ఎవరో ఒకరు వీరి ఎరలకు బలవుతూ వున్నారు. ఎన్ని సార్లు ప్రభుత్వాలు, పోలీసులు మొత్తుకొని చెప్పినా ఎక్కడో ఒకచోట...
తెలంగాణ‌ న్యూస్

KTR: కేంద్రానికి మంత్రి కేటిఆర్ హెచ్చరిక..! చేనేతలు తిరగబడతారంటూ..!!

sharma somaraju
KTR: రైతాంగ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి. ఇప్పుడు తాజా నూతన సంవత్సరం నుండి పలు వస్తువులకు జీఎస్టీ పెంపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: ఏపిలో రైతులకు ముందే వచ్చిన దీపావళి..! రైతు భరోసా, సున్నా వడ్డీ నిధులు విడుదల చేసిన సీఎం జగన్.. !!

sharma somaraju
AP CM YS Jagan: దీపావళి పండుగ దేశ వ్యాప్తంగా నవంబర్ 4వ తేదీన ఘనంగా జరుపుకుంటుంటారు. అయితే ఏపిలో రైతులకు ముందే దీపావళి పండుగ వచ్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ,...
జాతీయం న్యూస్

Farmers: 12 ప్రతిపక్ష పార్టీల అండతో మళ్లీ కదం తొక్కనున్న కర్షకులు!ఢిల్లీ దద్దరిల్లే సూచనలు!!

Yandamuri
Farmers: కర్షకులు మళ్లీ కదం తొక్కనున్నారు. వారికి 12 ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి.ఢిల్లీ శివార్లలో చేస్తున్న ఆందోళనలకు ఆరు నెలలు నిండటంతో ఈనెల 26వ తేదీని బ్లాక్ డేగా ప్రకటించిన సంయుక్త...
న్యూస్ రాజ‌కీయాలు

Bharat Bandh : రేపటి బంద్ కి వైసీపీ రియాక్షన్…

siddhu
Bharat Bandh : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా రేపు దేశ వ్యాప్తంగా బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దేశ పౌరులంతా ఈ బంద్ విజయవంతం చేయాలని...
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: స్థానిక ఎన్నికల వేళ..! జగన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం షాక్..!!

Muraliak
YS Jagan : ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ సీఎం జగన్ YS Jagan తీసుకుంటున్న నిర్ణయాలు షాక్ కు గురి చేస్తున్నాయని చెప్పాలి. ఎన్నికల్లో భారీ విజయం.. పాలనలో మాత్రం కొత్త....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Delhi Riots .. రైతులు పోలీసుల మధ్య వార్..! రైతుల వెనుకున్నది ఎవరు?

Muraliak
Delhi Riots .. దేశ రాజధాని సాక్షిగా రైతులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ War ని తలపిస్తోంది. అసలు రైతుల వెనుకున్నది ఎవరు? అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. Indiaకి అన్నం పెట్టే...
న్యూస్ రాజ‌కీయాలు

Delhi : రైతుల ఉద్యమంతో అట్టుడుకుతున్న దేశ రాజధాని..!!

sekhar
Delhi : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత కొంత కాలం నుండి దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు ఢిల్లీలో ఆందోళనలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ...
Featured న్యూస్ రాజ‌కీయాలు

మోడీ జీ … ఇదే ఇప్పుడు దేశానికి కావాల్సింది

sridhar
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? దేశం అంతా ఎదురుచూస్తున్న అంశంలో చొర‌వ తీసుకోవాల‌ని భావిస్తున్నారా? ప్ర‌స్తుత ప‌రిణామాలు , వివిధ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న స‌మాచారం మేర‌కు ఇదే స‌మాధానం...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కొత్త రైతు చట్టాల వల్ల తెలుగు రైతులకి నష్టం లేదా..? అందుకే ఊరుకున్నారు

siddhu
దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళన ఢిల్లీ రాజకీయాలను హిట్ ఎక్కిస్తోంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాల నిరసిస్తూ అనేక ధర్నాలు చేపట్టిన వారి డిమాండ్లు ఇంకా తీరనే లేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టువిడుపు...
న్యూస్ రాజ‌కీయాలు

గుడ్ న్యూస్ః రైతుల‌కు ఇక నెలా నెలా పెన్ష‌న్‌

sridhar
రైతుల‌కు త్వ‌ర‌లో భారీ తీపిక‌బురు వినిపించే అవ‌కాశం క‌నిపిస్తోంది. దేశ‌వ్యాప్తంగా ఓ వైపు రైతుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతుండ‌టం , దాదాపు అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఈ ఆందోళ‌న‌ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న స‌మ‌యంలో కేంద్రం కీల‌క...
న్యూస్ రాజ‌కీయాలు

మోడీని ఖుష్‌ చేసే ప‌ని చేసిన కేసీఆర్ … హ‌ర్ట‌వుతార‌నే ఇలా …

sridhar
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు త‌న రాజ‌కీయ చాణ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

మోడి, అంబానీ , అదానీ వీళ్ల ఏకైక‌ ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రో తెలుసా?

sridhar
దేశంలో ఇదో ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఊహించ‌ని ఘ‌ట‌న‌. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మోడి, భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం ముఖేష్ అంబానీ, మ‌రో వ్యాపార ప్ర‌ముఖుడు గౌత‌మ్ అదానీని ఏక‌కాలంలో టార్గెట్ చేశారు. ఇదంతా ఎవ‌రో...
న్యూస్ రాజ‌కీయాలు

మోడీకి షాకివ్వాల‌ని కేసీఆర్ అనుకుంటే నడిరోడ్డుపై ప‌రువు తీసేసిన టీఆర్ఎస్ నేతలు

sridhar
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కి షాకివ్వాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనుకుంటే మ‌రోవైపు సొంత పార్టీ నేత‌లే న‌డిజ‌బారుపై ప‌రువు తీస్తున్నారు. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు ఒక‌వైపు జ‌రుగుతుంటే మ‌రోవైపు అనుకోకుండా ప‌రువు తీసే ప‌నులు...
న్యూస్ రాజ‌కీయాలు

అమిత్ షా స‌త్తా తేలిపోతుంది … మోడీ గెలుస్తారా?

sridhar
రాజ‌కీయ చాణ‌క్యుడు అనే పేరున్న కేంద్ర హోం మంత్రి , బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా స‌త్తాకు ఇది గ‌ట్టి ప‌రీక్షే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కి ప‌రువు స‌మ‌స్య‌గా మారిన అంశంలో `షా`...
న్యూస్ రాజ‌కీయాలు

పుండు మీద కారం చ‌ల్లిన మోదీ .. ఎన్ని గుండెలో క‌దా?

sridhar
రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న వారిలో ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చ నేటి భార‌త్ బంద్ గురించి. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన వ్యవసాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతు సంఘాలు భార‌త్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇప్ప‌టికే...
Featured న్యూస్ రాజ‌కీయాలు

క్ష‌మించే చాన్సే లేదు…బాబుకు బీజేపీ దిమ్మ‌తిరిగే షాక్‌…

sridhar
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విష‌యంలో అనుస‌రించిన రాజ‌కీయం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.   2014లో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వ‌చ్చిన...
న్యూస్ రాజ‌కీయాలు

టీఆర్ఎస్ నేత‌లకు షాక్ … మోదీ మ‌న‌సులో ఉండిపోయే నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్‌

sridhar
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మయానుకూలంగా ఉంటుంద‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. పెద్ద నోట్ల ర‌ద్దు , జీఎస్టీ అమ‌లు వంటి విష‌యాల్లో తెలంగాణ సీఎం...
న్యూస్ రాజ‌కీయాలు

రైతు సమస్యల పరిష్కారానికి జైకిసాన్ పేరుతో జనసేన కార్యక్రమం

sharma somaraju
  తుఫాను, వరదల కారణంగా నష్టపోయిన ప్రతిరైతుకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం తిరుపతికి వచ్చిన పవన్ కళ్యాణ్...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్ … పవన్ కళ్యాణ్ ర్యాలీలో ప్రమాదం…

Naina
నివార్ తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరియటిస్తూ ఉయ్యూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నేడు ఆయన కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉయ్యూరులో తుపానుతో దెబ్బతిన్న పంటలను పవన్ పరిశీలించారు....
ట్రెండింగ్ న్యూస్

బస్సు ప్రయాణికులకు శుభవార్త.. ఛార్జీలు తగ్గిచిన ఏపీఎస్ ఆర్టీసీ

Teja
చిరు వ్యాపారులకు సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్తను అందించింది. ఈ శుభవార్త రైతులకు, చిరు వ్యాపారులకు, తక్కువ రవాణా చేసేవారికి వర్తింస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే వీరిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీలో ఛార్జీలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం...
న్యూస్ హెల్త్

ఈ మ్యాజిక్ రైస్ గురించి విన్నారా..? ఎప్పుడైనా ..?

bharani jella
  ఏంటి.. పొద్దుపొద్దున్నే ఈ బియ్యం గోల అనుకుంటున్నారా ..! కాస్త వెరైటీగా బియ్యాన్నే తినమంటారా..? అనుకుంటాన్నారా..? ఇంచుమించు అలాంటిదే అనుకోండి..! కాకపోతే ఇక్కడ బియ్యాన్ని నానబెట్టుకొని తింటాం అంతే..! ఏంటి నేను చెప్పేమాటలు...
హెల్త్

‘పిచ్చుక పై బ్రహ్మాస్త్రం’ వేస్తున్నాం దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా??

Kumar
‘పిచ్చుక పై బ్రహ్మాస్త్రం’ అన్న మాట మనం చాలాసార్లు వేనే ఉంటాం. ప్రత్యక్ష ఉదాహరణ కావాలంటే  ప్రస్తుతం మన జీవనశైలిలో పెనువేగంగా వచ్చిన మార్పేఅని చెప్పవచ్చు . పిచ్చుక జాతి అంతరించబోనుంది. అతి వేగంగా...
న్యూస్ రాజ‌కీయాలు

బెంజి ‘మంత్రి భూకబ్జాదారుడు కూడా అట: అయ్యన్న పాత్రుడు ఇంకో బాంబు వేశారు

Yandamuri
ఏపీ మంత్రి జయరాంపై ఆరోపణల వర్షం కురుస్తోంది.కర్నూలు జిల్లాకు చెందిన ఈ మంత్రిని ఇప్పటికే మట్కా మంత్రి బెంజి మంత్రి అని పిలుస్తుండడ౦ తెలిసిందే. టిడిపి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వరుసబెట్టి మీద...
హెల్త్

శృంగారం విషయం లో ‘ టాప్ నెంబర్ 1 ‘ వీళ్ళే .. బెడ్ ఎక్కితే దిగేది ఎప్పటికో !

Kumar
శృంగారం తో ఎన్నో రకాల  ప్రయోజనాలు ఉన్నాయి  మానసిక ఒత్తిడి తగ్గడం తో  పాటు , ఒంట్లో కొవ్వు కూడా తగ్గుతుంది.  జ్ఞాపక  శక్తి  కూడా పెరుగుతుందిట.  ఒత్తిడి  దూరమై మానసిక ఉల్లాసం కలుగుతుంది....
న్యూస్

కరోనా పై కొత్త విషయాలు..! పోషకాలుపై కీలక అంశాలు చెప్పిన ఐసీఎంఆర్

S PATTABHI RAMBABU
  కరానా ను జయించాలంటే ?   కంచంలో పోషకాలు ఉండాలి….ప్రజలను పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. దాని భారిన పడకుండా ఉండాలంటే మరి కొంత కాలం జాగ్రత్తగా ఉండక తప్పదు. ముఖ్యంగా  మరికొంత...
న్యూస్

దిశ మారిన ‘పవనం’ -ఏం చేసేను ‘కమలం’?

Yandamuri
రాజధాని తరలింపు విషయంలో ఆ రెండు పార్టీల దారులు వేరయ్యాయి.దీంతో బిజెపి- జనసేన పొత్తు కొనసాగుతుందా లేదా అన్నది డైలమాలో పడింది. రాజధాని అమరావతి విషయంలో బీజేపీ, జనసేనల మధ్య తొలి నుంచి కొంత...
న్యూస్ రాజ‌కీయాలు

యాక్షన్ ప్లాన్ తో దిగిన పవన్ … జగన్ కి చెక్ పెట్టే ప్లాన్

arun kanna
జనసేన పార్టీ ఏపీ రాజధాని విషయమై తన స్టాండ్ ఏమిటో నిర్మొహమాటంగా చెప్పేసింది. అమరావతి లోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలని స్పష్టంగా తెలియజేస్తుంది. 3 రాజధానులు విషయం పై హైకోర్టులో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో...
న్యూస్

సత్తిబాబూ! కొన్నైనా సత్యాలు చెప్పయ్యా!

Yandamuri
అమరావతి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన వార్షిక కౌలు, పెన్షన్ మొత్తాన్ని రెండు నెలలుగా జాప్యం చేయడంతో హైకోర్టు ప్రభుత్వంపై నిప్పులు చెరిగి తక్షణమే రైతులకు ఆ మొత్తాన్ని అందించవలసిందిగా ఆదేశించిన నేపథ్యంలో పురపాలక శాఖ...
న్యూస్

కేశినేని నానికి రాత్రికి రాత్రి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది!

Yandamuri
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఒక్కసారిగా కేసరిలా మారిపోయారు! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే సమయం సందర్భం లేకుండా ఆ ఎంపీ గారు సీఎం ను...
న్యూస్

యాక్సిస్ బ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డు.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

Srikanth A
దేశంలోని అనేక బ్యాంకులు రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డుల‌ను అందిస్తున్న విష‌యం విదిత‌మే. అయితే యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అధిక వ‌డ్డీల‌కు...
న్యూస్

అమరావతి ఉద్యమంలో ఇదో వెరైటీ !

Yandamuri
మూడు రాజధానులు బిల్లు గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో మళ్లీ ఊపందుకున్న అమరావతి ఉద్యమం లో కొత్త కొత్త అధ్యాయాలు ఆవిష్కృతమవుతునాయి.ఇక అమరావతిని న్యాయస్థానాలే కాపాడగలవని రైతులు భావిస్తున్నారు.అమరావతి భవితవ్యం న్యాయస్థానం వద్దకు వచ్చింది. హైకోర్టులో...
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ కు అసలు ఆ అర్హత లేనే లేదు…?

arun kanna
ఎట్టకేలకు పవన్ ఏపీ మూడు రాజధానులు విషయమై మరియు అమరావతి రైతుల పరిస్థితి పై కామెంట్ చేశారు. కృష్ణ మరియు గుంటూరు జిల్లాలకు చెందిన టిడిపి, వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రైతులు vs హై కమాండ్ – మధ్యలో ఇరుక్కుపోయిన పవన్ కల్యాణ్ !

siddhu
మొత్తానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అందరూ ఎప్పట్నుంచో అనుకుంటున్న గడ్డు పరిస్థితి రానే వచ్చింది. గవర్నర్ ఆమోదముద్ర వేసిన ఏపీ మూడు రాజధానులు బిల్లు విషయంలో అమరావతి రైతులు తీవ్రంగా...
న్యూస్ రాజ‌కీయాలు

రైతులకు సైంటిస్టుల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన జగన్..!!

sekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం ఏడాది పరిపాలన లోనే దేశంలో కీలక రాజకీయ నేతగా రాణిస్తున్న వైయస్ జగన్ కరోనా కట్టడి...
Featured న్యూస్

పాపం సోనూ సూద్…చంద్రబాబు తొందరపడ్డారా…!

Special Bureau
కుమార్తెలతో పొలం దున్నింది సరదా కోసమే ప్రభుత్వం సీరియస్..అన్ని పధకాల్లోనూ లబ్దిదారులే ఇద్దరు కుమార్తెలతో దుక్కి దున్నుతున్న ఓ రాయలసీమ రైతు వీడియా హల్ చల్ చేసింది. దీనికి స్పందించి బాలీవుడ్ నటుడు సోనూసూద్ ట్వీట్లు...
న్యూస్

మిడతల మీద కే‌సి‌ఆర్ స్ట్రాంగ్ మిస్సైల్ .. దేశం మొత్తం నేర్చుకోవాలి!

sharma somaraju
హైదరాబాద్ : మిడతల దండు పేరు వింటేనే రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. గంటల వ్యవధిలో వేలాది ఎకరాల్లో పంట పొలాలను మిడతల దండు కబళించే అవకాశం ఉండటంతో రైతుల కంటి మీద కునుకు...
ట్రెండింగ్

కారు కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్..! 3నెలలకు ఒక ఈఎంఐ కట్టొచ్చు

arun kanna
భారతదేశ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇప్పుడు తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారి కోసం మారుతి సుజుకి తాజాగా కొత్త ఫైనాన్స్...
టాప్ స్టోరీస్

‘అక్కడ ఎక్కువ దోపిడీ చెయ్యొచ్చు, అందుకే..’!

sharma somaraju
గుంటూరు: దోచుకోవడం కోసమే రాజధాని మార్పు తప్ప మరో కారణం కనిపించడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులు బుధవారం ఉదయం ఆయనతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు...
టాప్ స్టోరీస్

అమరావతి గ్రామాల విలీనం ఎందుకు!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలోని ఎనిమిది గ్రామ పంచాయితీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయా గ్రామాల ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. పెనుమాక,...