అమరావతి రైతుల మహాపాదయాత్ర రెండవ రోజు ఇలా..
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన మహాయాత్ర రెండవ రోజు మంగళగిరి నుండి దుగ్గిరాల వరకూ కొనసాగింది. తొలుత మంగళగిరిలోని లక్ష్మీనర్శింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన రైతులు.....