33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit

Tag : farmers protest

తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

somaraju sharma
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల పై తెలంగాణ హైకోర్టులో ఇవేళ విచారణ జరిగింది. మాస్టర్ ప్లాన్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రైతుల ఆందోళన ఫలించింది .. జగిత్యాల మాస్టర్ ప్లాన్ పై కౌన్సిల్ కీలక నిర్ణయం

somaraju sharma
కామారెడ్డి – జగిత్యాల మాస్టర్ ప్లాన్ అంశంపై రైతుల పోరాటం ఫలిచింది. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలు, రాస్తారోకోలు చేయడంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలిక విరామం .. ఎందుకంటే..?

somaraju sharma
మహా పాదయాత్రపై అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ తాత్కాలికంగా యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసుల తీరును కోర్టు దృష్టికి తీసుకువెళతామని, కోర్టు తీర్పు తర్వాత యాత్రను కొనసాగిస్తామని...
జాతీయం న్యూస్

Lakhimpur Kheri Case: లఖిపుర్ హింస కేసు.. కేంద్ర మంత్రి కుమారుడు అశిష్ మిశ్రకు సుప్రీం కోర్టు బిగ్ షాక్

somaraju sharma
Lakhimpur Kheri Case: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రాకు సుప్రీం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లఖింపుర్ ఖేరీ హింస కేసులో అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను...
జాతీయం న్యూస్

Big Breaking: వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోడీ కీలక ప్రకటన..!!

somaraju sharma
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలపై కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర తీసుకొచ్చిన  నూతన వ్యవసాయ చట్టాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ వ్యవసాయ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravathi : అమరావతి మహిళా రైతుల నిరసన – వారధిపై ఉద్రిక్తత..అరెస్టులు

somaraju sharma
Amaravathi : అమరావతి ప్రాంత మహిళా రైతులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని కోసం మరో సారి ఆందోళన చేపట్టారు. విజయవాడ వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో అమరావతి ప్రాంత మహిళలు ప్రకాశం బ్యారేజీ...
న్యూస్ రాజ‌కీయాలు

Farmers Protest : ఢిల్లీ లో కనపడకుండా పోతున్న రైతులు…! ఎలా అదృశ్యమయ్యారు?

arun kanna
Farmers Protest  :  కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా….. పార్లమెంటులో ఆమోదం పొందిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులంతా రెండు నెలలుగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు డిల్లీలో నిర్వహించిన...
న్యూస్

రైతాంగ ఆందోళనల ఎఫెక్ట్ ..! హర్యానా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ..!!

somaraju sharma
  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన పెద్ద సంఖ్యలో రైతాంగం 45 రోజులకుపైగా ఢిల్లీ వద్ద ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ...
జాతీయం న్యూస్

సెల్ టవర్లను టార్గెట్ చేసుకున్న రైతు ఆందోళనకారులు!పంజాబ్ లో ఫటాఫట్!!

Yandamuri
రైతుల ఆందోళనల ప్రభావం సెల్ టవర్ల పై పడుతోంది.పంజాబ్లో లెక్కకు మించి సెల్టవర్లు పొలాల్లోనే ఉన్నాయి.నెల రోజులుగా రైతులు ఢిల్లీలో ఆందోళన సాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడంతో వారి ఉద్యమం రూపు మారుతోంది. ఇప్పుడిప్పుడే రైతుల...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రైతాంగ అందోళన ఎఫెక్ట్..! ఎన్డీఏ కు గుడ్ బై చెప్పిన మరో భాగస్వామ్య పార్టీ..!!

somaraju sharma
  కేంద్రంలో ఎన్డీఏ కూడమి రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి మోడీ భాగస్వామ్య పక్షాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది స్పష్టం అవుతోంది. భాగస్వామ్య పక్షాలతో సంబంధం లేకుండానే బీజెపీ...
రాజ‌కీయాలు

నిజమా..!? వ్యవసాయ బిల్లుల పోరాటం వెనుక అంత పెద్ద కుంభకోణం ఉందా..!?

Muraliak
ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది రైతు ఉద్యమం. ఇందులో రైతులు ఉన్నారు.. నేతల ముసుగులో వ్యవసాయం చేస్తూ కోట్లు గడిస్తున్న (రైతులు) నేతలూ ఉన్నారనేది ఓ వాదన. రైతలు ఉద్యమానికి తెర వెనుక నుంచి మద్ధతిస్తున్న...
రాజ‌కీయాలు

రైతులతో రాజకీయం..? మెప్పిస్తారా.. మెట్టు దిగుతారా..?

Muraliak
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్నాయి. రైతులు రోడ్డెక్కితే ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. 29 రాష్ట్రాల్లో కేవలం రెండు రాష్ట్రాల రైతులు రోడ్డెక్కి తెలుపుతున్న నిరసనలకు దేశం యావత్తు...
న్యూస్ రాజ‌కీయాలు

రైతాంగ ఉద్యమాల నేపథ్యంలో…ఎన్‌డీఏకి మరో భాగస్వామ్య పార్టీ హెచ్చరిక

somaraju sharma
    కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పంజాబ్, హర్యానా రైతులు చలో ఢిల్లీ కార్యక్రమం పేరుతో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో...
ట్రెండింగ్ న్యూస్

అన్న‌దాత‌ల‌కు అండగా నిలుస్తున్న దాబా..! “ఛ‌లో ఢిల్లీ” నిర‌స‌న‌ రైతుల‌కు ఉచితంగా భోజనం అందిస్తూ..

Teja
అందిరికీ అన్నం పెడుతూ దేశానికి వెన్నుగా నిలుస్తున్న అన్న‌దాత నేడు ప‌డుతున్న క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం. ఎన్ని ప్ర‌భుత్వాలు మారినా.. ఎక్క‌డి గొంగ‌డి అక్క‌డే అనే రీతిన రైతుల ప‌రిస్థితిలో మార్పు రాలేదు. రోజురోజుకూ మ‌రింత...
న్యూస్

అమరావతి రైతుల దీక్షలకు జాతీయ కిసాన్ సంఘీభావం

somaraju sharma
అమరావతి: అమరావతి రాజధానిలో రైతులు, కూలీలు, ప్రజలు చేస్తున్న పోరాటలకు మద్దతుగా జాతీయ రైతు నాయకులతో కూడిన బృందం మంగళవారం రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. అఖిలభారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు...
Uncategorized న్యూస్

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి లోనే రాజధాని కొనసాగించాలి రైతులు రిలే దీక్షలు నిర్వహిస్తుండగా గురువారం ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం సీసా విసిరేయడంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది....
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

somaraju sharma
అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మరో రైతు గుండె ఆగింది. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన...
టాప్ స్టోరీస్

యువకుల దీక్ష భగ్నం: వెలగపూడిలో హైటెన్షన్

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం వెలగపూడిలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకున్నది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 54 రోజులుగా అమరావతి గ్రామాలలో ఆందోళనలు నిర్వహిస్తుండగా, వైసీపీకి చెందిన 151...
టాప్ స్టోరీస్

54వ రోజు రాజధాని ఆందోళనలు

somaraju sharma
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో నేడు బైక్ ర్యాలీ నిర్వహించాలని తొలుత భావించినా పోలీసులు అనుమతి నిరాకరించడంతో దీక్షా శిబిరాల్లోనే...
న్యూస్

చిత్ర సీమకు అమరావతి సెగ

somaraju sharma
హైదరాబాద్‌: ఏపీ రాజధాని ఉద్యమ సెగ చిత్రసీమకు తగిలింది. అమరావతి జేఏసీ నేతలు, విద్యార్థులు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ ముందు ధర్నా చేపట్టారు. అమరావతికి, రాజధాని రైతుల ఉద్యమానికి చిత్రపరిశ్రమ మద్దతివ్వాలని డిమాండ్‌ చేశారు....
రాజ‌కీయాలు

స్యరూపానందకు అమరావతి నిరసన సెగ

somaraju sharma
గుంటూరు: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందకు గుంటూరులో అమరావతి నిరసన సెగ తగిలింది. గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఉత్సవాలకు వచ్చిన ఆయనను తెలుగు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేస్తూ అయన వాహనానికి...
న్యూస్

రాష్ట్రపతిని కలసిన అమరావతి జేఏసీ నేతలు

somaraju sharma
అమరావతి : ఢిల్లీ పర్యటనలో ఉన్న అమరావతి జేఏసీ నేతలు శుక్రవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిశారు. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో, అమరావతి ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. ఈ విషయంలో...
టాప్ స్టోరీస్

‘జగన్ పిఎం అయితే దేశానికి 36 రాజధానులు’

somaraju sharma
అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులపై మరో...
రాజ‌కీయాలు

‘వంద రోజులైనా ఉద్యమం ఆగేలా లేదు’

somaraju sharma
అమరావతి: రాజధానిపై స్పష్టత వచ్చే వరకు వంద రోజులైనా రైతులు ఉద్యమాన్ని ఆపేలా లేరని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని...
టాప్ స్టోరీస్

51వ రోజు అమరావతి ఆందోళనలు

somaraju sharma
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు 51వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడిలో 51వ రోజు రిలే దీక్షలు ప్రారంభమైయ్యాయి. రాజధాని మిగతా  గ్రామాల్లోనూ...
టాప్ స్టోరీస్

‘రాజధాని ఏర్పాటు వరకే రాష్ట్రం ఇష్టం’!

somaraju sharma
అమరావతి : రాజధాని ఎంపిక మాత్రమే రాష్ట్రం ఇష్టం కానీ..మార్చడం కాదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర జెఏసి నేతలతో కలసి అమరావతి ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

‘తక్కువ ఖర్చుతో అద్భుత రాజధానిగా విశాఖ’

somaraju sharma
అమరావతి : అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అన్నారు. నేడు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజధాని...
టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు సిఎం జగన్ భరోసా

somaraju sharma
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన పలువురు రైతులు మంగళవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన పలువురు...
టాప్ స్టోరీస్

49వ రోజు అమరావతి ఆందోళనలు

somaraju sharma
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న అందోళనలు 49వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ రోజు రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఉద్దండరాయునిపాలెం.ఎర్రబాలెం...
న్యూస్

అమరావతి రైతులకు కామినేని సంఘీభావం

somaraju sharma
అమరావతి: బిజెపి నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం మందడం గ్రామంలో  రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. 24 గంటల దీక్ష చేస్తున్న రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు....
న్యూస్

ఏ ఎన్ యు విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తివేత

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఆచార్య నాగార్జున యూనివర్సీటీ  యాజమాన్యం ఎట్టకేలకు నలుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌  వేటును ఎత్తివేసింది. హాస్టల్ నుండి విద్యార్థులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ  అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో...
టాప్ స్టోరీస్

48వ రోజు రాజధాని ఆందోళనలు

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు నిర్వహిస్తున్న ఆందోళనలు 48వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 48వ రోజు రిలే...
టాప్ స్టోరీస్

46వ రోజు..అమరావతి ఆందోళనలు

somaraju sharma
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 46వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు చేస్తున్నారు.  వెలగపూడిలో రైతులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం తదితర...
టాప్ స్టోరీస్

అమరావతి రైతుల ఆందోళనకు అధికార పార్టీ ఎంపి సంఘీభావం

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఆందోళనకు తొలి సారిగా ఓ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి సంఘీభావం తెలియజేశారు. మందడంలోని రైతుల దీక్షా శిబిరాన్ని శుక్రవారం నరసరావుపేట వైసిపి ఎంపి లావు...
టాప్ స్టోరీస్

‘ఢిల్లీలోనూ అమరావతి నిరసనలు వినిపించాలి’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించేందుకు ఢిల్లీ స్థాయిలో ఆందోళనలకు రైతులు సిద్ధం కావాలని టిడిపి నేత మాజీ ఎంపి మాగంటి బాబు పిలుపునిచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు, మహిళలు...
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె!

Mahesh
అమరావతి: రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన తోట రాంబాబు(40) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన రాజధాని కోసం ఎకరన్నర పొలాన్ని ఇచ్చారు. గత కొన్ని...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో రైతుల మహాప్రదర్శన

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 43వ రోజుకు చేరాయి. అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) పిలుపు మేరకు తుళ్లూరు నుండి మందడం వరకూ...
టాప్ స్టోరీస్

‘దోపిడీ కోసమే రాజధాని తరలింపు’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజధాని తరలింపు విశాఖపై ప్రేమతో కాదనీ, భూదందా కోసమే జగన్ ఆత్రమనీ కన్నా...
న్యూస్

రాజధానిపై ఆవేదనతో మహిళా రైతు మృతి

Mahesh
అమరావతి: రాజధాని తరలింపు ఆవేదనతో మహిళా రైతు మృతి చెందింది.   మందడంలో భారతి (55) అనే మహిళా రైతు రాజధానిపై ఆవేదనతో తీవ్ర అస్వస్థతకు గురైంది. బుధవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి...
టాప్ స్టోరీస్

రాజధాని ఉద్యమం మరింత ఉధృతం:రేపు మహాప్రదర్శన

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జెఏసి నేతలు నిర్ణయించారు. ఉద్యమంలో భాగంగా బుధవారం రాజధాని గ్రామాల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జెఏసి నేతలు తెలిపారు. బుధవారం రాజధాని...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులు.. విఫల ప్రయోగం!

Mahesh
విజయవాడ: ఏపీ రాజధాని మార్పుకు ప్రజల ఆమోదం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మంగళవారం విజయవాడలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ గల్లా...
టాప్ స్టోరీస్

42వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు 42వ రోజుకు చేరాయి. తుళ్లూరు, ఎర్రబాలెం, వెలగపూడి, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ఆందోళనలు మరింత ఉధృతం...
టాప్ స్టోరీస్

‘కోర్టును కూడా రద్దు చేస్తారా ఏంటి?’

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ కు కోర్టులో వ్యక్తిగత...
న్యూస్

‘అమరావతి రైతుల ఓదార్పు మాటేంటి!?’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం రాధ తుళ్లూరులో రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం...
న్యూస్

‘తాజా పరిణామాలపై గవర్నర్ ఆరా’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనసభ, శాసనమండలిలో ఇటీవల జరిగిన పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న గవర్నర్‌తో భేటీ అయ్యారు. నేడు శాసనమండలి...
న్యూస్

మంగళగిరిలో మహిళా గర్జన

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళా జెఏసి ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల జెండాలతో విద్యార్థినులు, మహిళలు, యువత ర్యాలీలో పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్దు –...
టాప్ స్టోరీస్

‘మండలితో పాటు అసెంబ్లీనీ రద్దు చేయండి’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే శాసనమండలితో పాటు శాసనసభను రద్దు చేసి ప్రజా తీర్పు కోరాలని మందడం గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమరావతిలోనే రాజధాని...
న్యూస్

మాజీ మంత్రులు పత్తిపాటి, నారాయణలకు షాక్

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఇద్దరు టిడిపి మాజీ మంత్రులతో పాటు మరో వ్యక్తిపై సిఐడి కేసు నమోదు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న రాజధాని నిరసనలు

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 37వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, కృష్ణాయపాలెం రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోది...
రాజ‌కీయాలు

‘వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటికి పంపండి ప్లీజ్’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేలా అన్ని పార్టీల ఎమ్మెల్సీలు సహకరించాలని అమరావతి జెఏసి నాయకుడు శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. సిఆర్‌డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై శాసనమండలిలో...