Breaking: మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం కాగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముంబాయి శాంతా క్రూజ్ లోని గెలాక్సీ హోటల్...
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా సంభవిస్తున్న అగ్నిప్రమాదాలు ప్రజలను ఆందోళన కల్గిస్తున్నాయి. మంగళవారం నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో పరిసర ప్రాంత ప్రజలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీ నుండి విశాఖ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన అరగంటకే బ్రేక్ పట్టేయడంతో బి1 భోగిలో మంటలు చెలరేగాయి. దీంతో రైల్లో...