పంజాబ్ మిలటరీ స్టేషన్ లో కాల్పుల కలకలం .. నలుగురు మృతి
పంజాబ్ బఠిండాలో కాల్పులు కలకలం రేపాయి. ఓ సైనిక స్థావరంపై కాల్పులు జరిగాయి. మిలిటరీ స్టేషన్ పై ఆగంతకులు కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తొంది. కాల్పుల మోత వినబడటంతో...