Kakinada fishermen missing: సముద్రంలో ఆరుగురు కాకినాడ మత్స్యకారులు గల్లంతు
Kakinada fishermen missing: చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతు అయ్యారు. కాకినాడ పర్లోవపేటకు చెందిన మత్స్యకారులు బోటులో నిన్న చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో ఉండగా బోటు ఇంజన్ ఆగిపోవడంతో...