NewsOrbit

Tag : flash news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ ఫ్లాష్ న్యూస్

AP Election Commissioner: ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు ఢిల్లీ నుండి పిలుపు .. ఎందుకంటే..?

sharma somaraju
AP Election Commissioner: ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం నుండి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏపీలో భారీగా ఓట్లు గల్లంతు,...
న్యూస్

Nellore APGENCO Fire Accident: జెన్ కో విద్యుత్ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం…పరుగులు తీసిన కార్మికులు, ఉద్యోగులు| Fire Broke in Nellore APGENCO 

sharma somaraju
Nellore APGENCO Fire Accident: జెన్ కో విద్యుత్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఉద్యోగులు పరుగులు తీశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని దామోదరం సంజీవయ్య జెన్ కో...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

Breaking:  విదేశాంగ శాఖలో మరో గూడచర్యం కేసు…కాంట్రాక్ట్ ఉద్యోగి అరెస్టు | Spy Arrested External Affairs Department

sharma somaraju
Spy Arrested External Affairs Department: విదేశాంగ శాఖలో మరో గూఢచర్యం కేసు వెలుగు చూసింది. కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న నవీన్ పాల్ అనే వ్యక్తిని గూఢచర్యానికి పాల్పడినట్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)...
న్యూస్

Breaking: ఆ సుప్రసిద్ధ జ్యోతిష్య పండితులు ఇక లేరు.. మృతికి కారణం ఏమిటంటే..?

sharma somaraju
Breaking: రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడైన జ్యోతిష్య పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇక లేరు. ఆయన ఈ రోజు గుండె పోటుతో మృతి చెందారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో కుటుంబ...
టాప్ స్టోరీస్ న్యూస్

Breaking: కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసిన పోలీసులు..!

amrutha
Breaking: కేంద్ర మంత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేపై అనుచిత కామెంట్స్ చేయడంతో నిరసనలు...
టాప్ స్టోరీస్ ట్రెండింగ్ న్యూస్

BIG BREAKING : ఆపరేషన్ల ‘ దేవి శక్తి ‘ మొదలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ – వాళ్లందరికీ హ్యాపీ న్యూస్ !

amrutha
ప్రపంచవ్యాప్తంగా ఆప్ఘనిస్థాన్ అలజడి రేపింది. తాలిబన్ల అరాచకాలకు ఆప్ఘన్ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. తాలిబన్లు విదేశీయులను తరిమికొడుతుండటతో అక్కడున్న భారతీయుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ తరుణంలో భారత ప్రభుత్వం భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి...
Featured న్యూస్

బ్రేకింగ్..ఆహారం కలుషితమై..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

sharma somaraju
  సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్వట్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కలుషిత ఆహారం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు....