ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం...
ఏపిలోని ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని గోదావరి పరివాహన ప్రాంతాలు ఇటీవల వరదలో మునిగిన సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు ఇప్పటికే ప్రభుత్వం పరిహారం, నిత్యావసరాలు పంపిణీ చేసింది. వరద ప్రభావిత...
భద్రాచలం ప్రాంతంలో ముంపు బాధితులకు శాశ్వత కాలనీల నిర్మించాలని సీఎం కేసిఆర్ అధికారులను ఆదేశించారు. వరద ప్రాంతాల పర్యటన నిమిత్తం భద్రాచలం చేరుకున్న సీఎం కేసిఆర్ ..ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పునరావాస కేంద్రంలో...
Madhya Pradesh: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యప్రదేశ్ లోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులను కాపాడేందుకు వెళ్లిన మంత్రి అక్కడ...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల వల్ల పెద్ద ఎత్తున వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. పంటలు...
అమరావతి: మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటడం లేదు ఇదీ వైసిపి ప్రభుత్వ తీరు అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో మంగళవారం ఆయన...
అమరావతి: కృష్ణానది వరద ప్రభావం తగ్గడంతో ముంపు ప్రాంతాలలో క్రమేపీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కృష్ణానదికి పదేళ్ల తరువాత రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతో గత...
అమరావతి: వరద తగ్గుముఖం పట్టిందనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొన్నది. వరద ముంపు ప్రాంతాలలో శనివారం మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్...