వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ గవర్నర్ తమిళి సై .. ఎరియల్ సర్వే రద్దు చేసుకుని నేరుగా క్షేత్ర పరిశీలన చేసిన సీఎం కేసిఆర్
గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పర్యటిస్తున్నారు. శనివారం రాత్రి రైలు మార్గంద్వారా బయలుదేరిన గవర్నర్ తమిళిసై ఆదివారం ఉదయం కొత్తగూడెం చేరుకున్నారు. అక్కడి నుండి మణుగూరు...