శ్రీశైలం జలాశయంలో జలకళ… క్రస్ట్ గేట్లను ఎత్తనున్న ఏపి మంత్రి అంబటి రాంబాబు
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. వేలాది క్యూసెక్కుల వరద నీరు చేరుకుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి...