వరదల్లో ట్రక్.. విద్యార్థులకు తప్పిన ముప్పు!
ఉదయ్ పూర్: రాజస్థాన్లో పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ట్రక్ వరదల్లో చిక్కుకుంది. ఒక్కసారిగా నీటిలో బోల్తా పడిన వాహనం నుంచి చిన్నారుల్ని స్థానికులు చాకచక్యంగా రక్షించారు. రాజస్థాన్ డుంగర్పుర్లో భారీ వర్షాలకు రోడ్లన్నీ నదులుగా...