క్రీడాభిమానుల వీరావేశం .. ఫుడ్ బాల్ గ్రౌండ్ లో తొక్కిసలాట.. 127 మంది మృతి
క్రీడాభిమానుల ఆవేశం కారణంగా ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తూర్పు జావా ప్రావిన్సులోని ఫుట్ బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి వార్త డైలీ స్టార్ పేర్కొంది. మృతుల్లో...