గౌహతి: అసోంలో ఎన్ఆర్సీపై మళ్లీ దుమారం మొదలైంది. తుది జాబితాలో 19 లక్షల మంది పేర్లు లేకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందిని భారతీయులుగా పేర్కొనగా.. 19...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అసోంలో నేడు ప్రకటించిన ఎన్ఆర్సీ తుది జాబితాలో భారత మాజీ ఆర్మీ అధికారి మహ్మద్ సనావుల్లా పేరు దక్కలేదు. తుది జాబితాలో మొత్తం 3.11కోట్ల మందికి తుది జాబితాలో చోటు దక్కింది....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అసోంలో ఓ బీఎస్ఎఫ్ పోలీస్ అధికారిని ఆయన భార్యను విదేశీయులుగా ప్రకటించారు. అసోంలోని ఉదయ్పూర్కు చెందిన ముజిబుర్ రెహ్మాన్ బీఎస్ఎఫ్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్లో విధులు నిర్వహిస్తున్నారు. గత...