(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశ ద్రోహం కేసులో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వీజ్ ముషారఫ్కు లాహోర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆయనకు మరణదండన విధిస్తూ లాహోర్ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పినట్లు...
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్లో భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి కశ్మీరీలు పాకిస్థాన్లో శిక్షణ పొందారని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. ఒసామా బిన్ లాడెన్, జలాలుద్దీన్ హక్కానీలు పాక్ హీరోలేనని ముషారఫ్ వ్యాఖ్యానించారు. ఓ...