NewsOrbit

Tag : foundation stone

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సాలూరులో కేంద్రీయ గిరిజన యూనివర్శిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

sharma somaraju
విజయనగరం జిల్లా సాలూరులో కేంద్రీయ గిరిజన్ యూనివర్శిటీకి శుక్రవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. రూ.834 కోట్లతో 561.88 ఎకరాల్లో ఈ యూనివర్శిటీని నిర్మించనున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు పేరు మూలపేట పోర్టుగా మార్చిన ఏపీ సర్కార్ .. సీఎం జగన్ చేతుల మీదుగా రేపు శంకుస్థాపన

sharma somaraju
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు (బుధవారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పర్యటనలో సంతబొమ్మాళి మండలం మూలపేటలో పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

రామాయపట్నం ఓడ రేవు నిర్మాణ పనులు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను ఏపి సీఎం వైఎస్ జగన నేడు ప్రారంభించారు. తొలుత సముద్రుడికి పట్టువస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ .. సముద్రంలో డ్రెడ్జింగ్ పనులను...