సాలూరులో కేంద్రీయ గిరిజన యూనివర్శిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
విజయనగరం జిల్లా సాలూరులో కేంద్రీయ గిరిజన్ యూనివర్శిటీకి శుక్రవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. రూ.834 కోట్లతో 561.88 ఎకరాల్లో ఈ యూనివర్శిటీని నిర్మించనున్నారు....