Breaking: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు ఏలూరు జిల్లా వాసులు మృతి
Breaking: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపిలోని ఏలూరు జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన బూర్గంపాడు మండల...