Braking: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో...
Road Accident: రాత్రంతా చర్చిలో ప్రార్ధనలు చేసి ఆటోలో ఇంటికి వెళుతుండగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దర్మరణం పాలైన ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలదండి వద్ద జాతీయ రహదారిపై జరిగింది....
Road Accident: జాతీయ రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యమైయ్యాయి. ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా, అధికారులు సూచనలు చేస్తున్నా వాహన చోదకులు మాత్రం నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగ...
Road Accident: అన్నమయ్య – చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని ఎంజెఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజాములో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, మరో...
Tripurantakam (Prakasam): ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నలుగురు డిజైన్ కార్మికులు మృతి చెందారు. విజయవాడ నగరానికి చెందిన పిల్లి శ్రీను (35), చంద్రశేఖర్ (33),...
Road Accident: హైదరాబాద్ శివారు నార్సింగి సమీపంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిన్న రోడ్డు ప్రకన నిలిపిన టిప్పర్ ను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు....
Road Accident: ఏపిలోని తిరుపతి రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కల్లోడ్డుపల్లి వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ పమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు...
Breaking: కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలైయ్యారు. గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఆగి ఉన్న లారీని తాడేపల్లిగూడెం నుండి విశాఖ వైపు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది....
అన్నమయ్య జిల్లాలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. రైల్వే కోడూరు మండలం కమ్మపల్లి క్రాస్ రోడ్డు వద్ద...
Gas Cylinder Explosion: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలెండర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. దుర్మరణం పాలైన వారిలో మూడేళ్ల పసిపాప...
Breaking: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె పరిధిలోని పుంగనూరు రోడ్డులో మొరవపల్లె వద్ద కారు కల్వర్టును ఢీకొట్టి చెరువులో పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు....
Road Accident: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం డి అగ్రహారం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు....