బ్రేకింగ్: ఇళ్ల పట్టాల వాయిదా మూడో’సారీ’
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలనుకుంటున్న విషయం తెల్సిందే. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఎంత ప్రయత్నిస్తున్నా ఈ పథకం వాయిదా పడుతూ వస్తోంది....