క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్ దుండగుడు ఫేస్ బుక్ ద్వారా తన హత్యాకాండను ప్రత్యక్ష ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. దాన్ని కేవలం 200 మంది మాత్రమే చూశారు. కానీ, అది ప్రారంభమైన 29 నిమిషాల...
సోషల్ మీడియాలో మసీదు ఫొటో న్యూజిలాండ్ యువకుడి అరెస్టు క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్ మసీదులో కాల్పులకు సంబంధించిన ఫొటోను షేర్ చేసినందుకు పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. అతడి...
క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ మసీదు కాల్పులలో ఇద్దరు తెలుగువారు సహా ఐదుగురు భారతీయులు కూడా మరణించారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు న్యూజిలాండ్ అధికారుల నుంచి సమాచారం...
క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ నగరంలో ఒకటి కాదు.. రెండు మసీదుల్లో కాల్పులు జరిగాయి. అలాగే దుండుగులు కూడా ఒకరికంటే ఎక్కువ మందేనని తాజా సమాచారం. ఈ కాల్పులలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోగా,...
క్రైస్ట్ చర్చ్ (న్యూజిలాండ్): బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. శుక్రవారం మధ్యాహ్న సమయం కావడంతో (న్యూజిలాండ్ సమయం) వాళ్లంతా ప్రార్థనలకు మసీదుకు వెళ్లారు. బస్సులోంచి అలా దిగుతున్నారో లేదో.. కాల్పులు...
క్రైస్ట్ చర్చ్ (న్యూజిలాండ్): వారంతా ఎంతో భక్తితో శుక్రవారం మసీదులో ప్రార్థనలు చేసుకుందామని వచ్చారు. అంతలో ఒక దుండగుడు ఉన్నట్టుండి కాల్పులు జరిపాడు. దాంతో కడపటి వార్తలు అందేసరికి ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు....