బ్రేకింగ్: స్వర్ణ ప్యాలెస్ ఘటనాస్థలికి చేరుకున్న ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం జరిగిన కారణంగా పది మంది మృతి చెందిన విషయం తెల్సిందే. మరికొంత మంది గాయపడ్డారు. రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ ను కోవిద్ సెంటర్ గా నిర్వహిస్తున్న...