బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ కు చెందిన కీలక నేతల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తాజా మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై గురువారం ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పరమేశ్వరతోపాటు...
దేవనగిరి: కర్ణాటక ఉపముఖ్యమంత్రి జీ పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దళితుడి కాబట్టే అణచివేయబడ్డానని, ముఖ్యమంత్రిని కాలేకపోయానని వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ జేడీఎస్ పార్టీతో...